Home » XI JINPING
పూర్తిగా సైన్యం మీదే ఫోకస్ పెట్టారు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. PLAను మరింత స్ట్రాంగ్గా మార్చేందుకు కీలక సూచనలిచ్చారు ఆర్మీ అధికారులకు. PLA ఆధునిక పోరాట శక్తిగా రూపాంతరం చెందాలంటే కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తప్ప�
చైనాకు మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికై.. చైనాలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా అవతరించారు జీ జిన్పింగ్. పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీని, దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. పదేళ్ల పాలన ముగ�
మూడోసారి చైనా అద్యక్షుడిగా జిన్పింగ్
అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని.. తమ నిర్బంధపు సంకెళ్లను చేధించి చైనీయులు బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్పింగ్కు వ్యతిరేకంగా నాలుగు రోడ్ల కూడలిలో బ్యానర్లు కట్టేశారు. ‘‘సమ్మె చేయండి, నియంత, దేశ ద్ర
కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్లో జిన్పింగ్ రెండుగంటలపాటు ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్గా మారింది. వార్నింగ్ లతో మొదలుపెట్టిన జిన్ పింగ్ రానున్న ఐదేళ్లతో ఏం చేయబోతున్నారనే విషయాన్ని తెలియజేశారు. తైవాన్ చైనాలో కలవక తప్పదంటూ వార్నింగ్ ఇచ్చార�
ప్రపంచం కూడా చైనీయులు ఏదో మాట్లాడతారు, చెబుతారు అనే అభిప్రాయాన్ని కూడా ఎప్పుడో వదిలేసింది. కానీ, అనూహ్యంగా ఎప్పటి నుంచో తమ కడుపులోనే దాచుకున్న అసంతృప్తిని, అసహనాన్ని చైనీయులు.. నిర్బంధపు సంకెళ్లను చేధించి బయట పెట్టారు. ఏకంగా అధ్యక్షుడు జిన్
బీజింగ్లో జరిగిన ఓ ప్రదర్శనకు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ మాస్క్ ధరించి హాజరై తిలకించారని ప్రభుత్వ అధికారిక మీడియా కొన్ని ఫొటోలను, దృశ్యాలను విడుదల చేసింది. అయితే, ఇవి నిజమైన జిన్పింగ్ ఫొటోలు కాదని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా�
చైనాలో మావో జెడాంగ్ అనంతరం అత్యంత బలమైన నేతగా ఎదిగిన జిన్పింగ్.. ముచ్చటగా మూడోసారి చైనా అధినేతగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఉండడంతో ఇద్దరు మంత్రులకు ఈ మధ్యే ఉరిశిక్ష విధించారు. నలుగురు అధికార�
చైనాలో ఏం జరుగుతోంది..? ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. సైనిక తిరుగుబాటు జరిగిందా...జిన్ పింగ్ గృహనిర్బంధంలా ఉన్నారా లేక...ఆయనే ఇప్పటికీ దేశాధ్యక్షుడా అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరోవైపు అక్టోబరు 16 నుంచి జరిగే కాంగ్రెస్క�
ఈ నెల 15, 16 తేదీల్లో జరిగే షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్కు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం 15 దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా హాజరవుతున్నారు.