Home » XI JINPING
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ ఇద్దరూ బాధ్యతాయుతమైన నాయకులేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
PM’s Message At Regional SCO Meet షాంఘై సహకార సంస్థ(SCO)20వ శిఖరాగ్ర సదస్సులో మంగళవారం(నవంబర్-10,2020)వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రధాని మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ర�
Mother Durga annihilated Asura ‘Xi Jinping’ చైనాపై ఉన్న వ్యతిరేకతను దసరా శరన్నవరాత్రుల్లో వైవిధ్యంగా చూపించారు బెంగాల్ వాసులు. కొన్ని నెలలుగా సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా
Xi Jinping asks PLA troops to prepare for war యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, హై అలర్ట్ లో ఉండాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మెరైన్ కార్ప్స్ (నావికా దళం)ని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశించారు. మంగళవారం గ్యాంగ్డాంగ్ రాష్ట్రంలోని మిలిటరీ బేస్ ను జిన్ పింగ్ సందర్శ
ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న డ్రాగన్ కంట్రీ చైనా తీవ్రమైన కష్టాల్లో ఉందా? ఆ దేశంలో బ్యాంకులు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయా? ఆయిల్ కంపెనీలు నష్టాలు చూస్తున్నాయా? చైనాలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉందా? అంటే అవునన�
కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా,కమ్యూనిస్ట్ దేశం చైనా మధ్య మరింత చిచ్చు రాజేస్తోంది. కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే పుట్టిందంటూ చైనా పేరు వినబడితేనే బుసలుకొడుతున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వైరస్ విషయంలో చైనా వ్యవహరించిన తీరు వల్లే అమ
ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు భారత్..అత్యంత అనువైన దేశమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ అత్యంత ఉదార ఆర్థిక వ్యవస్థ అని, అపరిమితమైన అనుకూలతలు, అసంఖ్యాకమైన అవకాశాలున్నాయని అన్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని భారత్లోపెట్టుబడులు పెట�
పొగట్ సిస్టర్,వాళ్ల తండ్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “దంగల్” సినిమాను చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చూశారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన దంగల్ సినిమాలో ప్రముఖ రెజ్లర్ బబితా పొగట�
హాంకాంగ్ లో నాలుగు నెలలుగా ఉద్రికతలు నెలకొన్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను విడగొట్టాలని చూసేవారి శరీరాలు బూడిదైపోతాయని,ఎముకలు పిండి పిండి అవుతాయని జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించి వెనుదిరిగిన ఒక్క రోజులోనే ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. మహాబలిపురాన్నిసందర్శించడానికి దేశ వ్యాప్తంగా పర్యాటకులు చ�