Home » XI JINPING
ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు భారత్..అత్యంత అనువైన దేశమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ అత్యంత ఉదార ఆర్థిక వ్యవస్థ అని, అపరిమితమైన అనుకూలతలు, అసంఖ్యాకమైన అవకాశాలున్నాయని అన్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని భారత్లోపెట్టుబడులు పెట�
పొగట్ సిస్టర్,వాళ్ల తండ్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “దంగల్” సినిమాను చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చూశారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన దంగల్ సినిమాలో ప్రముఖ రెజ్లర్ బబితా పొగట�
హాంకాంగ్ లో నాలుగు నెలలుగా ఉద్రికతలు నెలకొన్న సమయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాను విడగొట్టాలని చూసేవారి శరీరాలు బూడిదైపోతాయని,ఎముకలు పిండి పిండి అవుతాయని జిన్ పింగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఓ
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించి వెనుదిరిగిన ఒక్క రోజులోనే ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. మహాబలిపురాన్నిసందర్శించడానికి దేశ వ్యాప్తంగా పర్యాటకులు చ�
చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు తమిళనాడు స్వాగతం పలికింది. మమల్లాపురంలో అతనితో కలిసి ప్రధాని మోడీ పర్యటించారు. శుక్రవారం వచ్చిన జిన్ పింగ్… శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చెన్నై దేశాధ్యక్షుడు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యమిచ్చినంద�
ప్రధాని మోడీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. జిన్పింగ్ చిత్రపటంతో ఉన్న శాలువాను బహుమతిగా ఇచ్చారు. శాలువాపై తన చిత్ర పటాన్ని చూసుకుని
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రెండు రోజుల పర్యటన ముగిసింది. శనివారం(అక్టోబర్ 12,2019) చెన్నై నుంచి నేరుగా ఆయన నేపాల్ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు కోవలంలోని
భారత పర్యటన తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. మహాబలిపూరం సందర్శన ఎప్పటికీ మర్చిపోలేను అన్నారాయన. భారత ప్రధాని మోడీ
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చెన్నై చేరుకున్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సహా పలువురు అధికారులు జిన్ పింగ్ కు ఘన స్వాగతం పలికారు. మేలతాళాలతో స్వాగతం పలికారు.ఎయిర్ పోర్ట్ నుంచి ఐటీసీ గ్రాండ్ చోళకు వెళ్లిన జిన్ పిం�
జమ్ము కశ్మీర్ లో పరిస్థితులను చాలా జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత పర్యటనకు ముందు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయ్యింది. ఇదే విషయమై మోడీ సర్కార్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. చైనా మన అ�