Home » XI JINPING
ఐదేళ్ల తర్వాత తమ మధ్య అధికారికంగా సమావేశం జరుగుతోందని తెలిపారు.
వాస్తవాదీన రేఖతో పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత్, చైనా 2020 నుంచి అనేక రౌండ్ల సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిపాయి. ఇవి అంతగా ఫలించలేదు.
తూర్పు లడఖ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) పై 2020 నుంచి కొనసాగుతున్న వివాదానికి స్వస్తి పలుకుతూ ఇరు దేశాల మధ్య తాజాగా ఓ ఒప్పందం కుదిరింది.
యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ తమ దేశ సైనికులకు చైనా అధ్యక్షుడు తాజాగా పిలుపునిచ్చాడు.
అమెరికా అగ్రరాజ్యంగా మారిన తర్వాత అంతర్జాతీయంగా కీలక ఘటనలన్నీ ఆ దేశం కనుసన్నల్లోనే జరిగేవి. ఎవరు, ఎవరికి ఆయుధాలు అమ్మాలి..ఎవరు కొనాలి..అణుబాబులు ఎవరు తయారుచేయాలి..
Russia-China Tie : గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిందని రష్యా, చైనా భావిస్తున్నాయా..? పుతిన్ చైనా పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ గమనిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తుంది.
జో బిడెన్ స్వయంగా జిన్పింగ్ వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. ఒక చేయి జిన్పింగ్ భుజంపై వేసి, మరొక చేయితో కరచాలనం చేశారు. అయితే ఈ మిటింగ్ జరిగిన నాలుగు గంటల తర్వాత జిన్ పింగ్ ను నియంత అంటూ బిడెన్ వ్యాఖ్యానించారని కొందరు విమర్శలు గు
ఇదే సమయంలో ఇండియాతో కూడా డ్రాగన్ దేశం కావాలని కయ్యానికి దిగుతోంది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం సహా ఆక్సాయ్ చిన్ ప్రాంతాలు చైనాలో భాగంగా చూపిస్తూ విడుదల చేసిన మ్యాప్ కొత్త వివాదానికి తెరలేపింది.
గతేడాది నవంబర్లో బాలిలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు విందులో కలుసుకున్న తాజాగా ఆసక్తిగా మారింది. ఆ సందర్భంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణను విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది
అమెరికా అగ్రశ్రేణి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, చైనా పర్యటనలో భాగంగా జిన్పింగ్ను కలిశారు. ఇది జరిగిన ఒక రోజు అనంతరం బైడెన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా గగనతలంలో అనుమానాస్పద చైనీస్ గూఢచారి బెలూ�