Home » Y.S. Jagan Mohan Reddy
సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు లేఖ రాశారు. ఈ లేఖలో వైసీపీ ప్రభుత్వంకూడా కులగణన సకాలంలో పూర్తి చేయాలని కోరారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 28న వ్యక్తిగత పనుల నిమిత్తం పారిస్ పర్యటనకు వెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో రాజ్ భవన్ లో సమావేశం అయ్యారు.
3 Years of YS Jagan Padayatra : వైసీపీని అధికారంలోకి తెచ్చి.. జగన్ కోరికను నెరవేర్చింది ప్రజా సంకల్ప పాదయాత్ర.. 8 ఏళ్ల పార్టీ కలని నెరవేర్చిన పాదయాత్ర.. పార్టీ క్యాడర్లో ఫుల్ ఎనర్జీ నింపింది. అంతకు ముందు.. ఆ తరువాత అనేలా పార్టీ దశను మార్చేసిన జగన్ ప్రజా సంకల్ప యాత�
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది సీబీఐ. వివేకా కూతురు సునీత 2020, జులై 31వ తేదీ శుక్రవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే రెండు సార్లు సునీతను విచారించిన అధికారులు.. ఆమె నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్�
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. నిబంధనలు కఠినంగా అమలు చేయటంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 19 మంది అనుమానితులకు పరీక్షలు ని�
రాష్ట్రంలో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి అండగా.. ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించిన పథకం ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’. చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే ఉద్ధేశ్యంతో రూపొందించిన ఈ పథకం నేడు
విజయవాడ : జగన్పై జరిగిన కత్తి దాడి కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఆయనపై దాడి చేసిన శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడిని ఎన్ఐఏ అధికారులు జనవరి 18వ తేదీ శుక్రవారం కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి వాదనలు విన్నారు. �
విజయవాడ : జగన్పై దాడి కేసులో ట్విస్టులే ట్విస్టులు. అధికార…ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ..దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నిన్నటి వరకు ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్…ఇప్పుడు విచారిస్తున్న ఎన్ఐఏ మధ్య చిచ్చు రేగింది. సిట్