యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వస్తివచనం, పుణ్యవచనంతో శ్రీలక్ష్మీనరసింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. విష్వక్సేన పూజ, స్వస్తి, పుణ్యవచన పూజా కైంకర�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినర్సింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి (మంగళవారం) నుండి జరుగనున్నాయి. వచ్చే నెల (మార్చి) 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఉదయం 10:00 గంటలకు శ్రీ విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం ఉ�
కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. బుధవారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్తో కలిసి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గ�
యాదాద్రి ఆలయంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం.. యాదాద్రి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారం కానుకగా సమర�
యాదాద్రి కొండపై పంది కలకలం సృష్టించింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. క్యూ కాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటు పరిగెత్తింది. ఈ క్రమంలో క్యూ కాంప్లెక్స్ భవనం పైనుంచి పడి చనిపోయింది.
కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలోకి బాలిక పుణ్యస్నానికి దిగింది. ప్రమాదవశాత్తు మృతి చెందింది.
యాదగిరిగుట్టపై కొత్త పార్కింగ్ ఫీజులు అమల్లోకి తెచ్చారు. కారుతో కొండెక్కితే మొదటి గంటకు రూ.500 వసూలు చేస్తారు.
కొత్తగా అమలు చేసిన పార్కింగ్ ఫీజులను స్థానికులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈవో గీతారెడ్డి 10 రోజులు లీవులో వెళ్లారు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట కొండపైకి వాహనాలను అనుమతించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. పార్కింగ్ చార్జీల మోత మోగించింది. కొండపైకి అనుమతించిన వాహనాలకు పార్కింగ్ చార్జీలు వసూలు చేయనున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శుక్రవారం సాయంత్రం ఒక భవనం బాల్కనీ కూలిపోయిన ఘటనలో నలుగురు మరణించారు.