Home » Yadagirigutta
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయంలో బంగారు గోపురాన్ని ఆవిష్కరించారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసిహ స్వామి క్షేత్రంలో ఆదివారం పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి దివ్య స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి..
యాదాద్రి పేరుని యాదగిరి గుట్టగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం..
కొండపై భక్తులు నిద్ర చేసి మొక్కును తీర్చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదు.. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మారుస్తామని త్వరలోనే జీవో ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.
Yadagirigutta : పార్కింగ్ ప్లేస్ వర్షపు నీరుతో నిండిపోయింది. ఓ చిన్న సైజు చెరువును తలపించింది.