-
Home » Yagam
Yagam
తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో సీఎం కేసీఆర్
December 31, 2019 / 01:40 PM ISTతెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో యాగం చేయనున్ననట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.
భారీ బందోబస్తు : విశాఖకు ఇద్దరు సీఎంలు
February 14, 2019 / 12:45 AM ISTవిశాఖపట్టణం : పట్టణంలో ఇద్దరు సీఎంలు పర్యటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి శారదాపీఠంలో జరగనున్న కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇద్దరు ప్రముఖుల పర్యటన…
అవతార్ పురుష్ : ఏపీకి కాబోయే సీఎం ఎవరో చెబుతా..
February 6, 2019 / 09:39 AM ISTవిశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. ఇటు ప్రజలు, అటు నాయకులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. దైవశక్తి ద్వారా ఏపీకి కాబోయే సీఎంని ప్రకటిస్తానంటూ విశాఖకు చెందిన ఆధ్యాత్మికవేత్త ట్వింకిల్ శ్యామ్ అంటున్నారు. ఇప్పటికే…
అభివృద్ధి బాటలో : సీఎంగా కేసీఆర్ పాలనకు 50రోజులు
February 1, 2019 / 02:28 PM ISTహైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50రోజులు పూర్తయ్యాయి. 2018 డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్..
పూర్ణాహుతి : కేసీఆర్ చండీయాగం ముగిసింది
January 25, 2019 / 09:43 AM ISTసిద్ధిపేట : సహస్ర మహా చండీయగము ఐదో రోజు..చివరి రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మొత్తం 8 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్…
దేవభూమిగా ఎర్రవల్లి : జనవరి 25న ముగియనున్న యాగం
January 24, 2019 / 03:31 PM ISTసిద్ధిపేట : వేద మంత్రాలు.. పురాణ ఇతిహాస పారాయణాలు, వేదోక్తమైన హవనాలు, నవగ్రహారాధనలతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి దేవభూమిగా మారింది. మంగళనీరాజనాలు, జపతపాలతో తపోభూమిగా పరివర్తనం చెందింది. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం…
లోక కల్యాణం : చండీయాగం ఎందుకు, ఎలా చేస్తారంటే
January 21, 2019 / 07:11 AM ISTసీఎం కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు. ఐదు రోజులు జరుగుతుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఎర్రవల్లి క్షేత్రం మార్మోగుతోంది. సీఎం కేసీఆర్ ఎందుకు ఈ చండీయాగం చేస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారు. ఈ యాగంతో వచ్చే…
కేసీఆర్ యాగం : ఎర్రవల్లిలో చకచక ఏర్పాట్లు
January 20, 2019 / 02:27 AM ISTహైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో యాగం చేసేందుకు సిద్ధమౌతున్నారు. గతంలోనే పలు యాగాలు నిర్వహించిన కేసీఆర్…అధికారంలోకి వచ్చిన తరువాత మరో యాగం చేయాలని నిర్ణయించారు. జనవరి 21 నుండి జనవరి 25వ…