Yagam

    తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో సీఎం కేసీఆర్

    December 31, 2019 / 01:40 PM IST

    తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మరో యాగం చేయనున్ననట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో యాగం నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

    భారీ బందోబస్తు : విశాఖకు ఇద్దరు సీఎంలు

    February 14, 2019 / 12:45 AM IST

    విశాఖపట్టణం : పట్టణంలో ఇద్దరు సీఎంలు పర్యటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనుండగా.. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ యోగి శారదాపీఠంలో జరగనున్న కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇద్దరు ప్రముఖుల పర్యటన నేపథ్యంలో… పో

    అవతార్ పురుష్ : ఏపీకి కాబోయే సీఎం ఎవరో చెబుతా..

    February 6, 2019 / 09:39 AM IST

    విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.. ఇటు ప్రజలు, అటు నాయకులు ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. దైవశక్తి ద్వారా ఏపీకి కాబోయే సీఎంని ప్రకటిస్తానంటూ విశాఖకు చెందిన ఆధ్యాత్మికవేత్త ట్వింకిల్ శ్యామ్ అంటున్నారు. ఇప్పటిక�

    అభివృద్ధి బాటలో : సీఎంగా కేసీఆర్ పాలనకు 50రోజులు

    February 1, 2019 / 02:28 PM IST

    హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 50రోజులు పూర్తయ్యాయి. 2018 డిసెంబర్ 13న సీఎంగా ప్రమాణం చేసిన కేసీఆర్..

    పూర్ణాహుతి : కేసీఆర్ చండీయాగం ముగిసింది

    January 25, 2019 / 09:43 AM IST

    సిద్ధిపేట : సహస్ర మహా చండీయగము ఐదో రోజు..చివరి రోజు పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మొత్తం 8 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతీ మంటపానిక�

    దేవభూమిగా ఎర్రవల్లి : జనవరి 25న ముగియనున్న యాగం

    January 24, 2019 / 03:31 PM IST

    సిద్ధిపేట : వేద మంత్రాలు.. పురాణ ఇతిహాస పారాయణాలు, వేదోక్తమైన హవనాలు, నవగ్రహారాధనలతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి దేవభూమిగా మారింది. మంగళనీరాజనాలు, జపతపాలతో తపోభూమిగా పరివర్తనం చెందింది. రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపత

    లోక కల్యాణం : చండీయాగం ఎందుకు, ఎలా చేస్తారంటే

    January 21, 2019 / 07:11 AM IST

    సీఎం కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు. ఐదు రోజులు జరుగుతుంది. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఎర్రవల్లి క్షేత్రం మార్మోగుతోంది. సీఎం కేసీఆర్ ఎందుకు ఈ చండీయాగం చేస్తున్నారు. ఎలా నిర్వహిస్తున్నారు. ఈ యాగంతో వచ్చే ప్రయోజనాలు ఏంటీ అనేది చూద్దాం…  

    కేసీఆర్ యాగం : ఎర్రవల్లిలో చకచక ఏర్పాట్లు

    January 20, 2019 / 02:27 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరో యాగం చేసేందుకు సిద్ధమౌతున్నారు. గతంలోనే పలు యాగాలు నిర్వహించిన కేసీఆర్…అధికారంలోకి వచ్చిన తరువాత మరో యాగం చేయాలని నిర్ణయించారు. జనవరి 21 నుండి జనవరి 25వ తేదీ వరకు ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం

10TV Telugu News