YCP government

    విశాఖలో పర్యటించి తీరుతా.. ఎన్నిసార్లు ఆపగలరో చూస్తా : చంద్రబాబు

    February 28, 2020 / 08:30 AM IST

    వైసీపీ సర్కార్‌తోపాటు పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిచ్చిన ప్రోగ్రామ్‌కు ఆటంకాలు సృష్టించడమేంటని మండిపడ్డారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. శుక్రవారం అమరావతి టీడీపీ నేతలతో చంద్రబా�

    అచ్చెన్నాయుడ్ని కాపాడేందుకు టీడీపీ బీసీ కార్డ్ 

    February 22, 2020 / 02:43 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పేరు ప్రచారంలోకి రావడంపై టీడీపీ సీరియస్‌గా ఉంది. బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందునే టీడీపీకి చెందిన బీసీ నేతలను టార్గెట్‌ చేసిందని మండిపడుతోం�

    బియ్యం బాగాలేవంటే కేసులు పెడుతున్నారు : అచ్చెన్నాయుడు

    December 10, 2019 / 07:14 AM IST

    వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం బాగాలేవని వాట్సాప్ లో ఫొటోలు పెడితే ప్రజలపై కేసులు పెడుతున్నారని అన్నారు.

    జగన్ సర్కార్ కు పవన్ డెడ్ లైన్

    December 8, 2019 / 02:39 PM IST

    వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే కాకినాడలో 24 గంటల దీక్ష చేస్తామన్నారు.

    గిదేం పాలన : ఉద్యోగాలను వైసీపీ సర్కార్ తొలగిస్తోంది – బాబు

    October 16, 2019 / 11:15 AM IST

    వైసీపీ ప్రభుత్వ ఎంప్లాయిస్ మెంట్ పాలసీపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కొత్త ఉద్యోగాల కల్పన పేరిట..ఉన్న ఉద్యోగాలను సీఎం జగన్ ప్రభుత్వం తొలగిస్తోందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..వేతనాలు లేక పశుసఖి కాంట్రాక

    అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం : చంద్రబాబు

    October 3, 2019 / 03:55 PM IST

    వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నార�

    రాష్ట్రం రావణ కాష్టంలా మారిందన్న చంద్రబాబు

    September 10, 2019 / 03:39 PM IST

    వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో జగన్ పులివెందుల మోడల్ పంచాయతీ తీసుకొచ్చారని విమర్శించారు.

10TV Telugu News