Home » YCP government
ఏపీలో పదవ తరగతి పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ప్రారంభం రోజునే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న వార్తలు రావటం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా, నంద్యాల జిల్లాల్లో పేపర్ లీక్ అయినట్లు....
ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మీకు ఓట్లేసిన పాపానికి ప్రజలకు ఇన్ని పాట్లా.. ఇదేం బాదుడు, ఇదేం పాలన అంటూ వైసీపీ సర్కార్ ను చంద్రబాబు ప్రశ్నించారు...
వైసీపీ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.
రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.
వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాల మధ్య రాష్ట్ర ప్రభుత్వమే చిచ్చు పెడుతోందని టీడీపీ అధినేత విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూల్చివేయాలా అని బీజేపీ చూస్తోందని రవాణా, సమాచార మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు.
Panchayat Election War in AP : ఏపీలో లోకల్ వార్ ముదురుతోంది. ఎన్నికలపై ఎస్ఈసీ దూకుడు పెంచుతుండగా.. సర్కార్ నిమ్మగడ్డను టార్గెట్ చేస్తోంది. మరోవైపు పాలకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ ఆరోపించగా.. టీడీపీ మ్యానిఫెస్టో రిలీజ్ చేయడంపై అధికార �
TDP chief Chandrababu fires on YCP government policies : వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనలపై చంద్రబాబు స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జేసీ సోదురులపై.. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచితంగా ప్రవర్తించ�
TDP MLAs Innovative protest : టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వంపై వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడండి.. ప్రాథమిక హక్కులు పరిరక్షించండంటూ ఎమ్మెల్యేలు నినదించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. పత్రికా స్వేచ్చను కాప�
pawan kalyan: పార్టీలు మారినప్పుడల్లా రాజధానులు మారకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని విషయంలో 2014 నిర్ణయానికే జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని జనసేన మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని పవన్ గుర్తు చేశారు. అధికార�