Home » YCP government
ఒక వైసీపీ నాయకుని ఇంటి కోసం అమాయకుని గుడిసెను కూల్చివేస్తున్నారని టీడీపీ నేతల పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పోట్లమర్రి గ్రామంలో వైసీపీ నేతలు దారుణాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇసుక అక్రమాల గురించి మాట్లాడుతు స్పందన కార్యక్రమంలో ఎటువంటి విషయాలు మాట్లాడినా స్పందనేఉండదు అంటూ సెటైర్లువేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇసుక అక్రమాలపై స్పందన కార్యక్రమంలో మాట్లాడితే ఎటువంటి స్పందనా రాలేదంటూ సెటైర్లు వేశారు. ఫిర్యాదులపై స�
మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తోంది అని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ విమర్శించారు. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి మోదీయే కారణమని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదని, పరిశ్రమలు లేవని అన్నారు. ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇచ్చే పరిస్థితి లేదన్నారు. గంజాయిలో మాత్రం దేశంలోనే రాష్ట్�
ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు.
చంద్రబాబు, పవన్ భేటీనుద్దేశించి.. ‘సంక్రాంతి పండుగ మామూళ్లకోసం దత్తతండ్రి వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వచ్చాడంటూ ’ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ పట్ల టీడీపీ, జనసేన సానుభూతిపరులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నార
బైజూస్ పేరుతో ప్రభుత్వం 1400కోట్లు వృథా చేస్తుందని, బైజూస్తో ఒప్పందం కోసం ఇద్దరు కడప జిల్లాకు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. టాలెంట్ ఉన్న ఉపాధ్యాయులను కాదని బైజూస్తో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. బైజూస
సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటిస్తారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తారు. అదేవిధంగా పలు కార్యక్రమాల్లోనూ జగన్ పాల్గొంటారు.
రాష్ట్ర విభజనకు వైసీపీ తొలినుంచి వ్యతిరేకంగా పోరాడుతుందని, కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే మా పార్టీ విధానమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
విజయవాడలో వైసీపీ నిర్వహించిన బీసీ సభపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీ సభ నిర్వహించటం హాస్యాస్పదంగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్లు పెట్టిన వైసీపీ ప్రభుత్వం వాటికి ఏ�