-
Home » YCP government
YCP government
పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీదే విజయం : అంబటి రాంబాబు
ఏపీలో పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది.. మరోసారి ఏపీకి జగన్ సీఎం కాబోతున్నారని అంబటి రాంబాబు అన్నారు.
తహసీల్దార్ను హత్య చేస్తే రాష్ట్ర హోం మంత్రి ఏం చేస్తున్నారు? సామాన్యుల పరిస్థితి ఏమిటి?
తహసీల్దార్ కు రక్షణ లేకపోతే.. సామాన్యుల పరస్థితి ఏమిటని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
పోలీసులపై వైఎస్ షర్మిల ఆగ్రహం.. ‘ఏం సర్.. ప్రభుత్వానికి భయమేస్తుందా?’ అంటూ విమర్శ..
తమ వాహనాలను రామవరప్పాడు మీదుగా వదిలేంత వరకు వెళ్లబోమంటూ రోడ్డుపైన బైఠాయించారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు.
ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాం.. ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడిందని
ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది.. మున్సిపల్ కార్మికుల సమ్మెకు టీడీపీ మద్దతిస్తుంది
ఏపీలో మున్సిపల్ కార్మికులు ఇవాళ్టి నుంచి సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి పాల్గొంటారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు
ఆడుదాం ఆంధ్రా ఏమోగానీ.. ఆంధ్రాతో మాత్రం జగన్ ఆడుకుంటున్నారు
జగనన్న కాలనీల పరిస్థితి అందరికీ తెలుసు.. వర్షానికి పునాదులతో సహా కూలిపోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు.
అమరావతి పేరుతో వేల కోట్లు సంపాదించిందెవరు? : మంత్రి బుగ్గన
సామాన్య ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని తమపై బురద చల్లుతున్నారని తెలిపారు.
రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కంటే వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టే ఎక్కువగా ఉంది : అచ్చెన్నాయుడు
ప్రభుత్వ వైపల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్నవారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు..? ఇంకా కేసులు పెట్టి ఏం చేస్తారు..? అంటూ ప్రశ్నిం
బీహార్ లో దాణా కుంభకోణం.. ఏపీలో గేదెల స్కాం : నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో 3,85,000 పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని, దీని వెనుక పెద్ద స్కాం ఉందన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా పాడి పశువులు కొనడానికి క్యాబినెట్ తీర్మానించిందని చెప్పారు.
సస్యశ్యామలంగా ఉండే కృష్ణా డెల్టా ప్రాంతం వైసీపీ పాలనలో ఎడారిగా మారింది : ఎమ్మెల్యే అనగాని
ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.