ఏపీలో మద్య పాన నిషేధం జరిగిందా అని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. శాంతిపురంలోని వివిధ వర్గాలకు చెందిన మహిళలతో ఆయన సమావేశం అయ్యారు.
చంద్రబాబు, పవన్ భేటీనుద్దేశించి.. ‘సంక్రాంతి పండుగ మామూళ్లకోసం దత్తతండ్రి వద్దకు దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వచ్చాడంటూ ’ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ పట్ల టీడీపీ, జనసేన సానుభూతిపరులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నార
బైజూస్ పేరుతో ప్రభుత్వం 1400కోట్లు వృథా చేస్తుందని, బైజూస్తో ఒప్పందం కోసం ఇద్దరు కడప జిల్లాకు చెందిన వ్యక్తులు చక్రం తిప్పారని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. టాలెంట్ ఉన్న ఉపాధ్యాయులను కాదని బైజూస్తో పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. బైజూస
సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం యడ్లపల్లిలో పర్యటిస్తారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేస్తారు. అదేవిధంగా పలు కార్యక్రమాల్లోనూ జగన్ పాల్గొంటారు.
రాష్ట్ర విభజనకు వైసీపీ తొలినుంచి వ్యతిరేకంగా పోరాడుతుందని, కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే మా పార్టీ విధానమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
విజయవాడలో వైసీపీ నిర్వహించిన బీసీ సభపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం బీసీ సభ నిర్వహించటం హాస్యాస్పదంగా ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ కార్పొరేషన్లు పెట్టిన వైసీపీ ప్రభుత్వం వాటికి ఏ�
గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకుగురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వారికి ఆర్థికంగానూ చేయూతనందించేందుకు నిర్ణయించారు.
రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
2017-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో డేటా చౌర్యం వ్యవహారంలో శాసనసభకు మధ్యంతర నివేదికను సభా సంఘం మంగళవారం సమర్పించింది. డేటా చౌర్యం వ్యవహారంపై హౌజ్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్ స్పైవేర్ వ్యహారంపై ఏర్పాటైన స
పర్యావరణంపై ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నట్టుండి ప్రేమెందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖ పట్నం పరిశ్రమలు, గ్యాస్ లీక్ వ్యవహారంలో ఇంకా నిందితులపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.