Home » YCP government
ఏపీలో పోలింగ్ రోజు కూటమిలో నాల్గో పార్టనర్ చేరాడు.. అయినా వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది.. మరోసారి ఏపీకి జగన్ సీఎం కాబోతున్నారని అంబటి రాంబాబు అన్నారు.
తహసీల్దార్ కు రక్షణ లేకపోతే.. సామాన్యుల పరస్థితి ఏమిటని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
తమ వాహనాలను రామవరప్పాడు మీదుగా వదిలేంత వరకు వెళ్లబోమంటూ రోడ్డుపైన బైఠాయించారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు.
ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కాంకు పాల్పడిందని
ఏపీలో మున్సిపల్ కార్మికులు ఇవాళ్టి నుంచి సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అవ్వడంతో మంగళవారం నుంచి సమ్మెలోకి పాల్గొంటారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు
జగనన్న కాలనీల పరిస్థితి అందరికీ తెలుసు.. వర్షానికి పునాదులతో సహా కూలిపోతున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు.
సామాన్య ప్రజల్లో వైసీపీ ప్రభుత్వ పరిపాలన, సంక్షేమ పథకాలపై ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అని తమపై బురద చల్లుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ వైపల్యాలను,అవినీతిని ప్రశ్నిస్తున్నవారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మండిపడ్డారు అచ్చెన్నాయుడు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు..? ఇంకా కేసులు పెట్టి ఏం చేస్తారు..? అంటూ ప్రశ్నిం
రాష్ట్రంలో 3,85,000 పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు తేల్చారని, దీని వెనుక పెద్ద స్కాం ఉందన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా పాడి పశువులు కొనడానికి క్యాబినెట్ తీర్మానించిందని చెప్పారు.
ప్రభుత్వ చేతకానితనం వల్ల పంట పొలాలకు నీరు అందక రేపల్లె నియోజకవర్గంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు.