Home » YCP government
Panchayat Election War in AP : ఏపీలో లోకల్ వార్ ముదురుతోంది. ఎన్నికలపై ఎస్ఈసీ దూకుడు పెంచుతుండగా.. సర్కార్ నిమ్మగడ్డను టార్గెట్ చేస్తోంది. మరోవైపు పాలకులు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ ఆరోపించగా.. టీడీపీ మ్యానిఫెస్టో రిలీజ్ చేయడంపై అధికార �
TDP chief Chandrababu fires on YCP government policies : వైసీపీ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనలపై చంద్రబాబు స్పందించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న జేసీ సోదురులపై.. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచితంగా ప్రవర్తించ�
TDP MLAs Innovative protest : టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ ప్రభుత్వంపై వినూత్న నిరసన చేపట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడండి.. ప్రాథమిక హక్కులు పరిరక్షించండంటూ ఎమ్మెల్యేలు నినదించారు. చేతులకు సంకెళ్లు వేసుకుని ర్యాలీ నిర్వహించారు. పత్రికా స్వేచ్చను కాప�
pawan kalyan: పార్టీలు మారినప్పుడల్లా రాజధానులు మారకూడదని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని విషయంలో 2014 నిర్ణయానికే జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉండాలన్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని జనసేన మొదటి నుంచి డిమాండ్ చేస్తోందని పవన్ గుర్తు చేశారు. అధికార�
వైసీపీ సర్కార్తోపాటు పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతిచ్చిన ప్రోగ్రామ్కు ఆటంకాలు సృష్టించడమేంటని మండిపడ్డారు. పోలీసుల తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందన్నారు. శుక్రవారం అమరావతి టీడీపీ నేతలతో చంద్రబా�
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడు పేరు ప్రచారంలోకి రావడంపై టీడీపీ సీరియస్గా ఉంది. బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందునే టీడీపీకి చెందిన బీసీ నేతలను టార్గెట్ చేసిందని మండిపడుతోం�
వైపీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం బాగాలేవని వాట్సాప్ లో ఫొటోలు పెడితే ప్రజలపై కేసులు పెడుతున్నారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే కాకినాడలో 24 గంటల దీక్ష చేస్తామన్నారు.
వైసీపీ ప్రభుత్వ ఎంప్లాయిస్ మెంట్ పాలసీపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కొత్త ఉద్యోగాల కల్పన పేరిట..ఉన్న ఉద్యోగాలను సీఎం జగన్ ప్రభుత్వం తొలగిస్తోందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..వేతనాలు లేక పశుసఖి కాంట్రాక
వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నార�