Home » YCP government
గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకుగురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వారికి ఆర్థికంగానూ చేయూతనందించేందుకు నిర్ణయించారు.
రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
2017-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో డేటా చౌర్యం వ్యవహారంలో శాసనసభకు మధ్యంతర నివేదికను సభా సంఘం మంగళవారం సమర్పించింది. డేటా చౌర్యం వ్యవహారంపై హౌజ్ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్ స్పైవేర్ వ్యహారంపై ఏర్పాటైన స
పర్యావరణంపై ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నట్టుండి ప్రేమెందుకు పుట్టుకొచ్చిందని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖ పట్నం పరిశ్రమలు, గ్యాస్ లీక్ వ్యవహారంలో ఇంకా నిందితులపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు.
వైసీపీ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యత కల్పిస్తూ.. సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడన వద్ద వైఎస్ఆర్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధులను జగన్ కంప్�
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ అంటే.. చెప్పలేని స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల హాజరుపై విద్యాశాఖ తీసుకొచ్చిన నూతన విధానం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలుసైతం విద్యాశాఖ నూతనంగా అమల్లోకి తెచ్చిన ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని తప్పుబడుతున్నాయి. తా�
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తన ట్విటర్ ఖాతాలో మద్యపాన నిషేధంపై ఇటీవల వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కర్టూన్ రూపంలో ప్రస్తావిస్తూ సెటైరికల్ గా విమర్శలు చేశారు.
బీజేపీతో దోస్తీ కట్టి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని నిలదీశారు. ప్రత్యేక హోదా తెచ్చారా? వైజాగ్ స్టీల్ప్లాంట్ను ఆపారా అని నిలదీశారు. 2024 ఎన్నికల్లో పవన్ ఎవరితో వెళ్తారో తామూ చూస్తామని.. అప్పడు చంద్రబాబు దత్తపుత్రుడు అవుతారో..లేదో తేలుతుంద�
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బంగారు పంటలు పండించే కోనసీమ రైతులు ఇప్పుడు ‘క్రాప్ హాలిడే’ప్రకటించిన పాపం అంతా వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. అన్నపూర్ణగా పేరున్న గోదావరి జిల్లాల్లో క్రాప్ హా�