Home » ycp govt
వైసీపీపై విరుచుకుపడ్డ జనసేనాని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ, గ్రూప్-1 సహా అన్ని కేటగిరీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తి వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.
comprehensive land survey in AP : ఏపీలో సమగ్ర భూసర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ కాలం తర్వాత.. మళ్లీ ఇప్పుడు ఏపీలో భూసర్వే జరగనుంది. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 2020, డిసెంబర్ 21వ తేదీ ఆదివారం కృష్ణా జ�
అసెంబ్లీని రద్దు చేసి రావాలని, ప్రజల్లో తేల్చుకుందామని ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు రాజధాని గు�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాక పుట్టించిన కీలక బిల్లులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరాయి. ఆయన ఆమోదిస్తారా ? లేదా ? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. దీనిపై హాట్ హాట్ టాపిక్ చర్చలు జరుగుతున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు �
తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. నూతన మద్యం పాలసీని ఆసరాగా తీసుకుని మద్యం మాఫియా రెచ్చిపోతుంది. యానాంతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని తరలించి యథేచ్చగా అమ్ముతూ.. ప్రభుత్వం తలపెట్టిన మద్యపాన నిషేదానిక
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు మండలిలో బ్రేకులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ పాలసీని తాము వ్యతిరేకిస్తూ రూల్ 71 కింద నోటిసిచ్చామని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు తెలిపారు.
ప్రజల కోసం పుట్టింది జనసేన. పదవుల కోసం కాదు..రైతుకు పట్టం కట్టేందుకు జనసేన ఉంది..పంటను పండించే రైతును ఎవరూ పట్టించుకోవడం లేదు..అంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. కాకినాడలో 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం రైతు సౌభాగ్య దీక్ష చేశారు. ఉదయం 8గంటలక�
23 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెప్పారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదన్నారు.