Home » ycp govt
కూల్చివేతలతో ప్రారంభమైన వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏపీలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా లేదని విమర్శించారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందజేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ పథకంలో కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వానికి మూడు సంవత్సరాల టైం ఇవ్వండి..అప్పటిలోగా..ఆస్పత్రులు, స్కూళ్ల పరిస్థితిని మార్చివేస్తానన్నారు సీఎం జగన్. దశల వారీగా వీటిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి..ఎక్కడా అవినీతి లేకుండా చేస్తామన్నారు. అక్టోబర్ 02వ తేదీ జిల్లాలోని కరపలో స
ఏపీలో వైసీపీ అధికారంలోకి నేటికి 100 రోజులైంది. ఈ వందరోజుల పాలనలో సీఎంగా జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు తీసుకున్నారు.