వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడిందని ఏపీలో వైసీపీని ఓడించటమే బీజేపీ లక్ష్యం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేక విధానాలను వైసీపీ ప్రోత్సహిస్తోంది అంటూ విమర్శించటం ఆసక్తికరంగా మారింది.
జనసేన త్వరలో అధికారంలోకి వస్తుంది
మహిళలకు లైసెన్సేడ్ గన్స్ ఇవ్వాలి
ఏపీలో ప్రతీ మహిళకు ‘జగనన్న రివాల్వర్ లైసెన్డ్ పథకం’ ఏర్పాటు చేసి అమలు చేయాాలి అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..టాడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావటంలేదని జగన్ జాగీరుకే పోలీసులు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు నా షర్టు చింపేశారని..పోలీ�
వైసీపీపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్
వైసీపీపై పురంధేశ్వరి ఫైర్
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు
భయపడేదే లే
వైసీపీని ఓడిద్దాం.. రాష్ట్రాన్ని బాగు చేద్దాం