-
Home » ycp govt
ycp govt
ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా
Sajjala Ramakrishna Reddy : వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జుల ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో రాజీనామా చేశారు.
జూన్ 9న ప్రమాణస్వీకారం ఉంటుంది.. అందులో ఎలాంటి అనుమానం లేదు : సజ్జల
కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అవతల పార్టీ వాళ్ల ఆటలు సాగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలి.
జగన్ సైన్యంలో నేనొక సైనికుడిని.. ఎటువంటి త్యాగానికైనా సిద్ధం : మంత్రి అమర్నాథ్ సంచలన కామెంట్స్
జగన్కి తాను నమ్మిన బంటునని, ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ ఎవరిని ఒదులుకోదని చెప్పారు. అలా వెళ్లిపోతే అది వారి ఇష్టమన్నారు.
అక్రమ అరెస్టులపై కాదు.. అంగన్వాడీ సమస్యలపై దృష్టిపెట్టండి : చంద్రబాబు
అక్రమ అరెస్టులపై కాదు.. అంగన్ వాడీ సమస్యలపై దృష్టిపెట్టండి అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.
ఏపీ సర్కార్పై పురందేశ్వరి ఫైర్
ఏపీ సర్కార్పై పురందేశ్వరి ఫైర్
ప్రజాధనం మింగేసి జైలుకెళ్లిన దొంగ నేడు పాలన చేస్తున్నారు : అశోక్ గజపతి రాజు
చంద్రబాబుని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారని తెలిపారు. చంద్రబాబును ఇంకా జైల్లో పెట్టి హింసించాలని చూస్తున్నారని ఆరోపించారు. కనీస సదుపాయాలు చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
అదాన్ డిస్టిలరీస్ వెనుక వైసీపీ నేత విజయసాయి రెడ్డి : పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ కు మద్యం సరఫరా చేస్తున్న అదాన్ డిస్టిలరీస్ వెనుక వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి ఆరోపించారు. టీడీపీకి చెందిన కొంతమంది డిస్టిలరీస్ లను వైసీపీ నేతలు బలవంతంగా లాక్కున్నారు
చంద్రబాబు ఏమన్నా విప్లవ వీరుడా.. అవినీతి చేసి జైలు కి వెళ్ళాడు : సజ్జల సెటైర్లు
చంద్రబాబు లాయర్లు నెల రోజుల నుండి క్వాష్ పిటిషన్ పైనే నడిపిస్తున్నారని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి, విచారణ నుండి తప్పించుకునే ప్రయత్నమే తప్ప.. తప్పు జరగలేదని చెప్పడం లేదన్నారు.
Nara Lokesh : ప్రజలు జగన్ ప్రభుత్వానికి పాడె కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : నారా లోకేశ్
జనం రోడ్డెక్కితే సిఎం జగన్ జడుసుకుంటున్నారు అంటూ నారాలోకేశ్ ఎద్దేవా చేశారు.నిరసనల మాట వింటే ఉలిక్కి పడుతున్నారు.
Purandeswari : ప్రజావేదిక కూల్చటం, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించటమే వైసీపీ ప్రభుత్వం చేసే పని
వైసీపీ ప్రభుత్వానికి కూల్చటం తప్ప నిర్మించటం చేతకాదు. ప్రశ్నించినవారిపై కేసులు పెట్టటం జైళ్లకు పంపించటం తప్ప చేసేదేమీ లేదు. అంటూ మండిపడ్డారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.