Home » YCP Leader
వైసీపీ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని తెలిపారు. కొత్త పార్టీల వల్ల పోటీపెరిగి తమ పనితీరును మరింత మెరుగు పర్చుకోవచ్చునన్నారు.
నారా లోకేశ్ నిర్వహించిన మీటింగ్ లో హఠాత్తుగా వైసీపీ నేతలు ప్రత్యక్షమయ్యారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని,దేవేందర్ రెడ్డి, రమ్యశ్రీలు నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్లో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తత నెలకొంది. కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం కార్యకర్తలు ధర్నా చేపట్టారు. టీడీపీ నేత మురళీ పై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయాలంటూ వారు డి
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైసీపీ నాయకుడి వేధింపులు భరించలేక ఫీల్డ్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Special Ground Report On Ameenpur Lake : అక్రమ నిర్మాణాలకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. అడ్డు అదుపు లేకుండా ల్యాండ్ మాఫియా ఏ ప్రాంతాన్ని వదలడం లేదు. కన్నుపడితే చాలు ఎలాంటి భూమినైన కాజేస్తోంది. పటాన్చెరులోని అమీన్పూర్లో చెరువుల భూ
మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ నేత మేక భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రపై అభియోగాలు ఉన్నాయి. పరారీలో ఉన్న కొల్లు రవీంద్ర�
కృష్ణాజిల్లాలో వైసీపీ నేత, మంత్రి అనుచరుడు దారుణహత్యకు గురయ్యారు. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావ�
వైసీపీ నాయకుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త పీవీపీ ఒక భూ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో 3 కేసులు నమోదయ్యాయి. 40 మంది అనుచరులతో తన ఇంటిపై పొట్లూరి వరప్రసాద్ దాడి చేశారని కైలాష్ విక్రం అనే వ్యక్తి బంజారా హిల్స్ పోలీసు
దేశంలో ఉన్న రాష్ట్రాల్లో కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని అనుకుంటా..మిగతా రాష్ట్రాల్లో మండలి లేదు..ఈ విషయంలో ఆలోచించాలన్నారు వైసీపీ నేత ధర్మాన. ప్రజా బలంతో ఏర్పడిన సభా నిర్ణయాన్ని మండలి అడ్డుకోలేదని, పెద్దల సభ అవసరమే లేదని నాడ
రాయలసీమ యువత మార్పును కోరుకుంటోందని.. తెలుగు భాషను పరిరక్షించండి అంటే వైసీపీ వక్రీకరిస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం అవసరమే కానీ.. తెలుగు మీడియం లేకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. తెలుగు మీడియం తీస