Home » YCP
వైసీపీని వీడిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరతారా లేదా అనే అంశంపై సస్పెన్స్ వీడట్లేదు. వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధాతో టీడీపీలో నేతలు చర్చలు జరపడంతో ఆయన టీడీపీలోకి వెళ్లడం లాంఛనమే అని అంతా అనుకు�
హైదరాబాద్: టీడీపీ తాటాకు చప్పుళ్లుకు వైసీపీ భయపడదని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మా తాలూకు సమాచారాన్ని ప్రయివేట్ కంపెనీలకు ఎలా ఇచ్చారని ఆయన ఏపీ సీఎంని, టీడీపీ నేతలను ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం గోప్యంగా ఉంచాల్సిన వివరాల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నారాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వైసీపీ సమరశంఖారావం సభలో ప్రసంగించిన �
అమరావతి: వైసీపీకి ఓటేస్తే జగన్, కేటీఆర్ కలిసి హైదరాబాదులో ఉండి ఏపీని పాలిస్తారు అని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలకు ఏపీ ప్రజలు, పోలీసులపై నమ్మకం లేదని ఆయన అన్నారు. ఏపీ పోలీసుల హక్కులను తెలంగాణ కాలరాస్తోందని, �
చిత్తూరు : టీడీపీ డేటాను వైసీపీ కి ఇవ్వాలని, తెలుగు దేశం పార్టీ ని దెబ్బతీయాలని చూస్తే మీ మూలాలు కూడా కదులుతాయని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఏవరో కంప్లైంట్ చేశారని చెప్పి టీడీపీ డేటాని వైసీపీకి ఎలా ఇస్తారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశార
గుంటూరు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజధాని అమరావతి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వారం రోజులు అధికార, విపక్షాలు మాటలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో జగన్ చేసిన వ్యాఖ్యలు దుమరాన్ని రేపుతున్నాయి. ఇవే ఇపుడు అధికార పార్టీకి వరంలా మారాయి
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ నరసాపురం లోక్సభ కన్వీనర్ రఘురామకృష్ణంరాజు ఆదివారం వైసీపీలో చేరారు. లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఆపార్టీ ఎంపీ విజయసాయిర
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదురుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీకి ఐటీ సేవలందించే కంపెనీల్లో తెలంగాణ పోలీసులు సోదాలు నిర్వహించడం ఉద్�
ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పార్టీలు మారే నేతలు ఎక్కువయ్యారు. ఇప్పటికే పలువురు అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష వైసీపీలోకి వెళ్లగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో కీలకంగా ఉన్న నేత చలమలశెట్టి సునీల్ తెలుగుదేశం గూటికి చేరారు. ఇవాళ �
ఎన్నికలు ముందుకొస్తున్న తరణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాస్ కూడా గురువారం ఉదయం వైఎస్ జగన్ను కలిసి.. పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నార్నెతో పాటూ కేంద్ర మాజీ మంత్రి కి�