YCP

    లోకేష్ ఎందుకు మాట్లాడటం లేదు.. ఆయన డిపార్ట్ మెంటే కదా : బుగ్గన

    March 9, 2019 / 11:08 AM IST

    ఐటీ గ్రిడ్ డేటా చోరీ విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని వైసీపీ నేత బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్ డేటా చోరీ వేడి ఇంకా చల్లారలేదు. జగన్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలకులు మహాకుట్ర పన్నారని బాబు పేర్కొనడంప

    వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్టు : 14  రోజుల రిమాండ్ 

    March 9, 2019 / 11:06 AM IST

    నెల్లూరు: పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణతో అరెస్టైన నెల్లూరు రూరల్, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి జిల్లా కోర్టు ఈనెల 23 వరకు 14 రోజుల రిమాండ్  విధించింది.  వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను సెంట్రల్ జైలుకు తరలించారు. ఇవాళ�

    సీఎం కేసీఆర్ పై శివాజీ సంచలన ఆరోపణలు 

    March 8, 2019 / 01:08 PM IST

    తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను  కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.

    టీడీపీకి షాక్.. వైసీపీలోకి జయసుధ

    March 7, 2019 / 07:37 AM IST

    ఎన్నికలు వస్తున్న తరుణంలో వైసీపీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి  విజయం సాధ�

    జగన్‌-కేటీఆర్‌ మధ్య దోస్తీ.. రిటర్న్‌గిఫ్ట్‌ ఇదేనా?

    March 6, 2019 / 02:56 PM IST

    డేటా చోరీ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపివేస్తుంది. ఆంధ్రలోని అధికార, ప్రతిపక్షాలు.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు దమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు, వైకాపా అధ

    చంద్రబాబే కొడుకుకు నేరం చేయడం నేర్పించాడు

    March 6, 2019 / 12:15 PM IST

    ఆంధ్రప్రదేశ్‌ ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాల కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ1 నిందితుడని, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఏ2 నిందితుడు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత కురసాల కన్నబాబు ఆరోపించారు. చంద్రబాబు చెప్పేవి అన్నీ నీతులు.. చేసేవన్నీ దొంగ

    కాయ్ రాజా కాయ్ : ఏపీలో బెట్టింగ్ ల జోరు

    March 6, 2019 / 11:22 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్స్‌ జోరందుకున్నాయి. రాష్ట్రంలో అధికారాన్ని ఏ పార్టీ చేజిక్కించుకుంటుందన్న దానిపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. బెట్టింగ్‌ కాసేవారికి బెట్టింగ్‌ రాయుళ్లు ఆఫర్స్‌ కూడ

    అమలు చేసే హామీలే మానిఫెస్టోలో పెడదాం :  జగన్ 

    March 6, 2019 / 10:21 AM IST

    హైదరాబాద్ : నూటికి నూరు శాతం అమలు చేసే వాటినే మ్యానిఫెస్టోలో పెట్టాలని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పార్టీ మానిఫెస్టో కమిటీకి సూచించారు.  పార్టీ మెనిఫెస్టో కమిటీతో ఆయన  బుధవారం సమావేశం అయ్యారు. కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంక

    టీఆర్ఎస్ కుట్ర: తెలంగాణ పోలీసులే చోరీ చేశారు

    March 6, 2019 / 10:13 AM IST

    ఏపీలో తెదేపా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శించారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే 54 లక్షల ఓట్లను తొలగించాలని జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్�

    విధేయ రామ : సీటు రాకపోయినా జగన్ సైనికుడినే!

    March 6, 2019 / 09:48 AM IST

    గత ఐదేళ్లుగా జగన్‌కు విధేయుడిగా ఉంటూ ప్రభుత్వంపై కేసులు వేస్తూ పోరాడుతున్న వైసీపీ నాయకుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే రాబోయే ఎన్నికల్లో ఆయనకు సీటు లేదంటూ ఇప్పటికే పలు వార్తలు వచ్చిన క్రమంలో తనకు సీటు వచ్చినా రాకున్�

10TV Telugu News