YCP

    ‘సేవామిత్ర’తో టీడీపీ ఓట్లు తొలగిస్తుందా?

    February 26, 2019 / 03:52 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ ఓట్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడుతుందంటూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే పలు ఫిర్యదులు ఎన్నికల కమీషన్ కు చేసిన సంగతి తెలిసిందే. కీలకమైన ఎన్నికలకు ముందు గెలుపే లక్ష్యంగా

    ఒంగోలులో టెన్షన్ : టీడీపీ – వైఎస్ఆర్ కాంగ్రెస్ పోటాపోటీ ఆందోళనలు

    February 25, 2019 / 07:45 AM IST

    ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ-వైసీీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. టౌన్ లోని ప్రధాన ఏరియా అయిన కమ్మపాలెంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. ఆయన రాకను నిర�

    దమ్ముంటే దెందులూరులో పోటీ చేయాలి : జగన్ కు చింతమనేని సవాల్

    February 24, 2019 / 02:29 PM IST

    విజయవాడ: జగనుకు దమ్ముంటే నా నియోజకవర్గంలోకి వచ్చి పోటీ చేయాల దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్  చింతమనేని ప్రభాకర్ సవావ్  విసిరారు. జగన్ దివాళకోరు రాజకీయాలు చేస్తున్నారని, నన్ను దళిత వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న�

    హైదరాబాద్ కేంద్రంగా ఏపీ పై కుట్ర : కేసీఆర్ కు కళా వెంకట్రావు లేఖ

    February 24, 2019 / 12:52 PM IST

    అమరావతి: హైదరాబాద్ కేంద్రంగా వైసీపీ , బీజేపీ తో కలిసి  కేసీఆర్ కుతంత్రాలు చేస్తున్నారని ఏపీ మంత్రి కళా వెంకటరావు ఆరోపించారు. ఏపీ అభివృధ్ధి చెందితే  భవిష్యత్ ఉండదని భయపడుతున్నారని ఆయన కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖలో పేర్కోన్నారు. 12 కేసుల్లో �

    చింతమనేని వీడియో ఎఫెక్ట్ : కొత్త పెళ్లి కొడుకు అరెస్టు

    February 23, 2019 / 04:08 PM IST

    ఏలూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియోను వైరల్ చేశాడనే కారణంతో  శ్రీరామవరంకు చెందిన వైసీపీ నాయకుడు కామిరెడ్డి నాని అనే వ్యక్తిని  పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు.  అతడ్ని 3వ టౌన్ పోలీస్ స్�

    భంగపాటు తప్పదు : కేటీఆర్ కు కౌంటరిచ్చిన లోకేష్ 

    February 23, 2019 / 02:26 PM IST

    అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు వందశాతం ఓడిపోతారని  టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. “ఢిల్లీ మోడీ గారు, తెల�

    ఒంగోలు ఎంపీ సీటు ఖాళీ లేదు : వైవీ సుబ్బారెడ్డి

    February 23, 2019 / 01:20 PM IST

    ఒంగోలు:  వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నేనే పోటీ చేస్తానని వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పృష్టం చేశారు. మాగుంట చేరికపై మాకు సమాచారం లేదని, గతంలో ఓడిపోయిన వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాకు లేదని ఆయన చెప్పారు.  “మ�

    జగన్ కు షాక్ : ఎమ్మెల్యే గౌరు చరిత జంప్

    February 22, 2019 / 12:05 PM IST

    ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి నేతలు పార్టీలు మారేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి మరో కీలక వైసీపీ నేత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చర�

    నాకు చానెళ్లు లేవు.. టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయి

    February 22, 2019 / 10:57 AM IST

    వైసీపీ, తెలుగుదేశం పార్టీలు జనసేన పార్టీని దెబ్బ కొట్టేందుకు శాయ శక్తుల కృషి చేస్తున్నాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. జనసేన పేరును చెడగొట్టేందుకు టీడీపీ, వైసీపీ చేతులు కలిపాయని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు తనకు చెప్పినట్లు జనస

    టిక్కెట్ రాకపోయినా జగన్ తోనే ఉంటా..!

    February 21, 2019 / 06:02 AM IST

    2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కడప జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి. నాలుగేళ్ల పాటు టీడీపీలో ఉన్న ఆయన ఇటీవల వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. రాజంపేట నియోజకవర్గంలో మేడా రాకతో సమీకరణాలు మారిపోతాయని ప�

10TV Telugu News