YCP

    విదేశాలకు జగన్ : అనుమతిచ్చిన సీబీఐ కోర్టు

    February 15, 2019 / 08:27 AM IST

    హైదరాబాద్ : అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు‌. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే సీబీఐ కోర్టు ప్రిన్సిపాల్‌ జడ్జిగా జస్టిస్‌ మధుసూధన్ రావు ఈ రోజు బా�

    జవాన్లకు సంతాపం : ఉగ్రవాదుల దాడిని ఖండించిన జగన్ 

    February 15, 2019 / 07:04 AM IST

    హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకట�

    యర్రగొండపాలెంలో రసవత్తర రాజకీయం : గెలుపు కోసం పార్టీల వ్యూహం

    February 14, 2019 / 09:35 AM IST

    ప్రకాశం వైసీపీలో వర్గపోరు : టిక్కెట్ల కోసం నేతల కొట్లాట

    February 11, 2019 / 02:52 PM IST

    ప్రకాశం జిల్లాలో వైసీపీ పరిస్ధితి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లా ఉంది.

    బోగస్ ఓట్లపై హైకోర్టులో వాదనలు : పొన్నవోలు సుధాకర్ 

    February 11, 2019 / 10:23 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో బోగస్ ఓట్లపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో 59 లక్షలకు పైగా బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును ఆశ్రయించినట్లు ఆ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియ

    కృపారాణి దారెటు..?

    February 10, 2019 / 02:14 PM IST

    కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి భ‌విష్యత్ వ్యూహమేంటి..? రాబోయే ఎన్నిక‌ల్లో ఆమె ఏ పార్టీ నుంచి, ఏ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేస్తారు..? ఆమె కాంగ్రెస్‌లో ఉంటారా..? లేక వేరే పార్టీలోకి మారుతారా..? ఇదే విష‌య‌ంపై ప్రస్తుతం శ్రీ‌కాకుళం జిల్లాలో ఆస‌క్త�

    అరకు ఎంపీ సీటుకు…. దేవ్‌డే దిక్కా..!

    February 10, 2019 / 01:51 PM IST

    కిషోర్‌ చంద్రదేవ్‌ .. సీనియర్‌ పార్లమెంటేరియన్‌. రాజకుటుంబానికి చెందిన కిషోర్‌ హస్తానికి హ్యాండ్‌ ఇచ్చేశారు. ఇక తెలుగుదేశంలో చేరడమే తరువాయి. మరి కిషోర్‌ చంద్రదేవ్‌ సైకిలెక్కితే.. టీడీపీకి వచ్చే లాభమేంటీ.. ఉత్తరాంధ్ర అరకు టీడీపీకి ఆయనే దిక్క

    రాజమండ్రి రూరల్ లో టీడీపీ  హ్యాట్రిక్ కొడుతుందా ?

    February 10, 2019 / 12:46 PM IST

    రాజమండ్రి : రాజమండ్రి రూరల్‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్‌ బీసీ కార్డు ప్రయోగించి విజయం సాధించారు. 2014లో చివరి నిమిషంలో ట�

    జగన్ కు గవర్నర్ అపాయింట్ మెంట్ : ఓటర్ల లిస్ట్ పై కంప్లయింట్స్

    February 8, 2019 / 12:59 PM IST

    విజయవాడ: వైసీపీ అధినేత జగన్ శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో సమావేశం  కానున్నారు.  రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు, ఓటరు లిస్టుల్లో జరిగిన అవకతవకలపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్  హైదరాబ

    ఢిల్లీలో చంద్రబాబు దీక్ష : ఏర్పాట్లు పూర్తి

    February 8, 2019 / 12:21 PM IST

    ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందనీ, విభజన చట్టం హామీలు అమలు చేయాలని కోరూతూ  సీఎం చంద్రబాబు ఫిబ్రవరి 11 న ఢిల్లీలోని  ఏపీ భవన్ వేదికగా  చేపట్టే ధర్మపోరాట దీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సెంట్రల్ ఢిల�

10TV Telugu News