YCP

    పోలీసులకు లంచం ఇవ్వబోయిన వైసీపీ నేతలు : కృష్ణా జిల్లాలో టీడీపీ వైసీపీ గొడవ

    February 6, 2019 / 03:59 PM IST

    విజయవాడ: కృష్ణాజిల్లా మైలవరంలో రాజకీయాలు హీట్‌ పెంచుతున్నాయి. ఇక్కడ టీడీపీ వర్సెస్‌ వైసీపీగా పోరు కొనసాగుతోంది. వైసీపీ నేతలు స్థానిక పోలీసులకు ముడుపులు ఇచ్చే ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ మైలవరం ఇంచార్జి కృష్ణప్ర�

    చంద్రబాబు మారీచుడు : నిప్పులు చెరిగిన జగన్

    February 6, 2019 / 12:31 PM IST

    తిరుపతి :  కౌరవ సామ్రాజ్యం లాంటి చంద్రబాబు పాలనను మట్టి కరిపించే పాండవ సైన్యంలా వైసీపీ కార్యకర్తలు నాకు కనిపిస్తున్నారని పార్టీ అధినేత జగన్ అన్నారు.  రేణిగుంట యోగానంద ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగిన వైసీపీ సమర శంఖారావం సభలో ఆయన సీఎ

    నెల్లూరు వైసీపీలో వర్గ విభేదాలు : ఎడముఖం పెడముఖంగా నేతలు

    February 6, 2019 / 07:38 AM IST

    ఎన్నికలు సమీపిస్తుండడంతో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి.

    దగ్గుబాటి ఫ్యామిలీ..డబుల్ పాలిటిక్స్‌ 

    February 6, 2019 / 07:27 AM IST

    ఒకే కుటుంబం.. రెండు రాజకీయ పార్టీల్లో కొనసాగడం సాధ్యమేనా ? రెండు పార్టీల్లో ఉంటే.. ప్రజలు నమ్ముతారా ?

    వైసీపీ స‌మ‌ర శంఖారావం: మొదటి విడత 5 జిల్లాలు

    February 5, 2019 / 02:23 PM IST

    అమరావతి: ఏపీలో త్వరలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్నందున పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు  వైసీపీ అధినేత జగన్ బూత్ క‌మిటీల‌తో సమావేశాలు నిర్వ‌హిస్తున్నారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం చేసే దిశగా ఆయన చ‌ర్య‌లు తీసుకుంటున్న

    టీడీపీకి షాక్: వైసీపీలోకి చీరాల ఎమ్మెల్యే ఆమంచి

    February 5, 2019 / 06:59 AM IST

    ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దగ్గుబాటి చేరిక తర్వాత ప్రకాశం జిల్లాపై ఫోకస్ పెంచిన జగన్.. ఇప్పుడు చీరాల ఎమ్మెల్యేను లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం. ఇండిపెండెంట్ గా గెల�

    జగన్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి : చంద్రబాబు

    February 4, 2019 / 03:51 PM IST

    ఢిల్లీ:  సీఎం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికే ఏపీ పోలీసు శాఖలో సీఐలుగా డీఎస్పీ లుగా ప్రమోషన్లు ఇచ్చారని వైసీపీ అధినేత  జగన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టటం సరికాదని చంద్రబాబు అన్నారు. సామా

    కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ నాకే: కేఏ పాల్

    January 30, 2019 / 04:08 PM IST

    హైదరాబాద్: ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ  క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. రాష్ట్రంలోని 175 స్ధానాల్లో పోటీ చేస్తామని, 100 సీట్లు కచ్చితంగా తామే గెలుస్తామని, 175 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం ల�

    బుట్టా సీటెక్కడ : కోట్ల చేరికతో కర్నూలులో కలవరం

    January 29, 2019 / 11:54 AM IST

    కర్నూలు: 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కేంద్ర మాజీమంత్రి సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరికకు రంగం సిధ్దం అయ్యింది. కోట్ల టీడీపీలో చేరుతూ చంద్రబాబు ముందు కొన్ని డిమాండ్స్ పెట్టారు. వాటిలో కర్నూల్ ఎంపీ స్దానాన్ని త�

    నువ్వా, నేనా : నరసన్నపేటలో టీడీపీ వర్సెస్ వైసీపీ

    January 28, 2019 / 02:56 PM IST

    శ్రీకాకుళం: వారిద్దరి ఒకే సామాజిక వర్గం…..దగ్గరి బంధుత్వం కూడా ఉంది. ఒకే మండలంలోని పక్క పక్క గ్రామాలు. పాలిటిక్స్‌లో ఇద్దరికి సీనియారిటి ఉంది. ఆ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించారు. ఆయా పార్టీలు కూడా వారి అభ్యర్థిత్వా�

10TV Telugu News