YCP

    వైసీపీది నేరగాళ్ళ ప్రకటన :  టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు 

    March 19, 2019 / 06:33 AM IST

    అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన చూస్తుంటే నేరగాళ్ళ ను ప్రకటించినట్లుందని విమర్సించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. “జగన్ అభ్యర్ధులను  ప్రకటి�

    వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

    March 19, 2019 / 06:27 AM IST

    ఎన్నికల వేళ పొలిటికల్ రంగస్థలంపై హీట్ పెరిగిపోయింది. నేతలు ఏ గట్టున ఉండాలనే విషయమై క్లారిటీ తెచ్చుకుంటున్నారు. నామినేషన్‌ల పర్వం మొదలు కావడంతో వైసీపీ నుండి టీడీపీలోకి చేరే వాళ్లు.. టీడీపీ నుంచి వైసీపీకి చేరేవాళ్లు చేరుతూనే ఉన్నారు. ఈ క్ర�

    మాల్యాకు మాగుంటకు లింకేటి? వైసీపీపై ట్రోలింగ్

    March 19, 2019 / 03:51 AM IST

    ఒంగోలు పార్లమెంటు అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి బ్యాంకుల ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు మధ్య అనుబంధం ఏంటి? ఈ ప్రశ్న నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులురెడ్డి ట్వీట�

    కోస్తాంధ్రలో జగన్ ప్రచారం 

    March 19, 2019 / 03:07 AM IST

    అమరావతి : వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ  తరపున పోటీ చేయబోయే అభ్యర్థులందరినీ ఒకేసారి ప్రకటించిన  పార్టీ అధ్యక్షుడు  జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభవటంతో జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేపట్టారు.  గడచిన రెండు రోజులుగా ప

    రెబల్స్‌ రచ్చ : ఎవరి కొంప ముంచుతారో

    March 18, 2019 / 04:05 PM IST

    నిన్నటి వరకూ టికెట్‌ వస్తుందని ఆశపడ్డారు. తామే అభ్యర్ధిగా బరిలో నిలుస్తామని ఉత్సాహపడ్డారు. కానీ అధినేతల దృష్టిలో వారు పడకపోవడంతో .. ఇప్పుడు నేతలు నిరాశలో మునిగిపోతున్నారు. ఏళ్లతరబడి పార్టీ కోసం కష్టపడి.. జెండా మోసిన తమకు టిక్కెట్‌ ఇవ్వకపోవడ

    ‘యాత్ర’లో జగన్ : నేను విన్నాను..  మీకోసం ఉన్నాను

    March 18, 2019 / 07:13 AM IST

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌ కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలను, ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు.  బహిరంగ సభలో పాల్గొన్న జగన్.. ప్రజలకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూ మాట్లాడారు. ఈ సభకు నియోజకవర్గానిక�

    చంద్రబాబు వల్లే రాజకీయాలు కలుషితం అయ్యాయి

    March 18, 2019 / 07:04 AM IST

    విజయవాడ: దేశంలో రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని వైసీపీ నేత కొలుసు పార్ధసారధి ఆరోపించారు. గతంలో రైతు కూడా రాజకీయాల్లో పోటీ చేసేవాడని, చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చాక బడా బాబులకు తప్ప సామాన్యులు పోటీ చేసే అవకాశం లేకుండా పో�

    మూడు జిల్లాల్లో జగన్ పర్యటన 

    March 18, 2019 / 06:05 AM IST

    అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్లు పర్వం నేటి నుంచి మొదలవటంతో  ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి.  

    జగన్‌కు షాక్.. జనసేనలోకి నాగబాబు

    March 18, 2019 / 06:00 AM IST

    పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీ టిక్కెట్‌పై వెనక్కు తగ్గేది లేదంటూ ఇప్పటివరకు చెప్పుకుంటూ వచ్చిన నియోజకవర్గ కన్వినర్ గుణ్ణం నాగబాబుకు చివరకు ఆ పార్టీ టిక్కెట్ దక్కలేదు. దీంతో కన్నీరు పెట్టుకు�

    రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి

    March 17, 2019 / 12:01 PM IST

    మైసూరా రెడ్డి.. తెలుగు రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. కడప జిల్లా రాజకీయాలలో ప్రముఖ నేతగా వెలిగిన మాజీ మంత్రి మైసూరారెడ్డి. వైఎస్‌తో విబేధించి టీడీపీలో చేరారు. రాజ్యసభ టెర్మ్ పూర్తయ్యే సరికి.. రెన్యూవల్ చేసే అవకాశం లేదని తేలిపోయి.. వెళ్లి �

10TV Telugu News