Home » YCP
మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసు విషయంలో ఆధారాలు సేకరించలేకపోయిన కారణంగా పులివెందుల అర్బన్ సీఐ శంకరయ్యను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. హత్య �
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో నేడు(22మార్చి 2019) నామినేషన్ వేయనున్నారు. ఎన్నికల నామినేషన్ వేయడానికి ఇక మూడు రోజుల గడువే ఉండడంతో ఇవాళ ఆయన నామినేషన్ వేస్తున్నారు. ఉదయం పులివెందులకు 9గంటల సమయంలో చేరుకుని, అనంతరం �
రాజకీయ రంగస్థలం రసవత్తరంగా ఉంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేళ తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు ఇలా బంధువులే వేరువేరు పార్టీల నుండి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నియోజకవర్గం ఆసక్తికరంగా మారింది. అరకు పార్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సమీపంలోని బాపట్లలో రూ.200 కోట్లతో అత్యాధునిక సినీ స్టూడియోను నిర్మిస్తున్నట్లు సినిమా రచయిత కోన వెంకట్ వెల్లడించారు. స్థానిక కోన భవన్కు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు అవసరమైన ప్రకృతి నిర్మాణం బాపట్�
జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగనున్న అసెంబ్లీ అభ్యర్ధుల రెండో జాబితాలను విడుదల చేశాక మిగిలినవాటికి వేగంగా అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్కళ్యాణ్ను క�
వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసుపై ఓవైపు సిట్ దర్యాప్తు జరుగుతుండగా మరోవైపు సీబీఐతో దర్యాప్తు జరిపించాలనే వాదన వినిపిస్తున్న తరుణంలో వివేకానంద రెడ్డి కూతురు సునీత మీడియా ముందుకు వచ్చింది. ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్
అనంతపురం : హిందూపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ కు విఆర్ ఎస్ కష్టాలు వెన్నాడుతున్నాయి. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి, మీసం తిప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేసి, వైసీపీ లో చేరిన కదిరి అర్బన్ సీఐ గోరంట్లమాధవ్ ప్�
అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరికి తెలుగుదేశం అసెంబ్లీ సీటు కేటాయించింది. విశాఖపట్టణం జిల్లాలోని భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న సబ్బం హరి ఇవాళ(20 మార్చి 2019) ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అధికారికంగా టీడీపీ గూటికి చేరుకోన�
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు.
ఓటమి దగ్గరైనప్పుడు ఎంతటి అనుభవం ఉన్న నేత అయినా కూడా వణికిపోతారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త బీహార్ నేత ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు.