YCP

    వైసీపీ ఫోన్లు ట్యాపింగ్:  హైకోర్టులో విచారణ ప్రారంభం

    March 27, 2019 / 09:49 AM IST

    అమరావతి:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తో సహ  దాదాపు 65 మంది వైసీపీ నేతల ఫోన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ ఏపీ హై కోర్టులో లంచ్ మోషన్  పిటీషన్ దాఖలు చేశారు  వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పిటీషన్ లో 13  మందిని �

    వైసీపీ నేతల ఒత్తిడి వల్లే అధికారుల బదిలీలు : టీడీపీ

    March 27, 2019 / 09:12 AM IST

    అమరావతి : వైసీపీ నేతల ఒత్తిడి వల్లే ఏపీలో అధికారుల బదిలీలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా విడుదల చేశారు. ఈసీకి వైసీపీ చేసిన ఫిర్యాదుల కాపీలు, ఈసీ బదిలీల ఆదేశాల కాపీలను మార్చి 27 బుధవారం టీడీపీ నేతలు మీడియాకు �

    బాబు మళ్లీ సీఎం అయితే రద్దయ్యేవి ఇవే – జగన్

    March 27, 2019 / 08:21 AM IST

    ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. వైసీపీ అధ్యక్షుడు జగన్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం, సీఎం బాబుపై తీవ్రస్థాయిలో విరుచుకపడుతున్నారు. బాబు మరోసారి అధి�

    వైసీపీలో టెన్షన్: పాల్ రావాలి.. పాలన మారాలి

    March 27, 2019 / 02:48 AM IST

    కామెడీ చేస్తున్నాడు… పోటీ ఏం చేస్తాడులే అనుకున్నారు అంతా.. రాజకీయ క్రీడలో అరటిపండు అంటూ ట్రోల్ చేశారు. అయితే 175స్థానాలలో అభ్యర్ధులను నిలబెట్టానని, తమకు వంద సీట్లకు పైగా వస్తాయని, ఏపీకి కాబోయే సీఎం తానేనంటూ ప్రచారం కూడా స్టార్ట్ చేసేశాడు పా�

    వీడియో వైరల్: జనసేన అభ్యర్ధిపై వైసీపీ దౌర్జన్యం

    March 27, 2019 / 01:37 AM IST

    ఏపీ రాజకీయాల్లో ప్రచార వేడి పెరిగిపోయింది. ఈ క్రమంలో భీమిలిలో ప్రచారం చేస్తున్న జనసేన అభ్యర్థి డాక్టర్ సందీప్ పంచకర్లపై వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ అనుచరులు బాహాబాహీకి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోను జనసేన తన ట్విట్టర్ ఖాతాలో పోస�

    జగన్ తప్పకుండా సీఎం అవుతారు : మోహన్ బాబు

    March 26, 2019 / 11:49 AM IST

    జగన్ తప్పకుండా సీఎం అవుతారని...రాష్ట్రానికి మంచి జరుగుతుందని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు.

    ఒకే పేరుతో నామినేషన్.. ఆందోళనలో వైసీపీ!

    March 26, 2019 / 02:39 AM IST

    ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి ఇంటిపేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులు బరిలో ఉండడంతో వైసీపీకి ఆందోళన మొదలైంది. అవును పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి మాజీ మంత్రి డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స�

    జగన్ కేసుల మాఫీకే షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు: దివ్యవాణి

    March 25, 2019 / 02:13 PM IST

    అమరావతి: జగన్ పై ఉన్న కేసులను మాఫీ చేయించుకోడానికే షర్మిళ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి అన్నారు. ఇన్నాళ్లూ  రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిళ మళ్లీ  ఇప్పుడు ఏపీకి వచ్చి ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని అడిగారు.  �

    కేసీఆర్ వెయ్యి కోట్లు చంద్ర‌బాబు చూశాడా

    March 25, 2019 / 11:36 AM IST

    తాడిపత్రి : తెలంగాణ సీయం కేసీఆర్ తనకు వెయ్యికోట్లు ఇవ్వటం చంద్రబాబు నాయుడు చూశారా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తన పార్లమెంట్ సభ్యులతో మద్దతిస్తానని కేసీఆర్ అంటే, వైసీపీ కిమద్దతిచ్చినట్లు చంద్రబాబు అబద్ద�

    నారా లోకేష్‌పై పోటీకి దిగిన తమన్నా

    March 25, 2019 / 07:07 AM IST

    ఆంధ్రప్రదేశ్ ఎన్నికలవేళ అందరి చూపు కూడా మంగళగిరి నియోజకవర్గంపైనే పడింది. ఇప్పుడు ఈ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తుండడంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల హీట్ మొదలవగా.. ఇప్పుడు ఈ నియోజకవ

10TV Telugu News