Home » YCP
మోడీ ఒకవైపు.. కేసీఆర్ ఒకవైపు ఆంధ్రులపై కుట్రలు చేస్తుంటే.. జగన్ వాళ్లు చెప్పినట్లు వింటున్నాడని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును గ్రామస్తులు అడ్డుకున్నారు. 2019, ఏప్రిల్ 1వ తేదీ సోమవారం రాత్రి ఎమ్మెల్యే �
ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఊపిరి ఉన్నంతవరకు జనసేన జెండాను పీకేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార రోడ్షోల్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. జనసేన కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే మాత్
రాష్ట్రంలో చంద్రబాబుకు అమ్ముడుపోయిన మీడియా సంస్ధలతో ప్రతి రోజూ యుద్ధం చేస్తున్నానని వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు గెలుచుకుని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సినీ నటుడు, వైసీపీ నాయకుడు, మోహన్ బాబు చెప్పారు.
అమరావతి: తమ పార్టీ బి ఫామ్ లను టిడిపి ,వైసీపీ దొంగలించాయని, ఎన్నికలను వాయిదా వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరో మారు ఏపి ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూR
కడప జిల్లా రాజకీయాలను శాసించిన నేత మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో డీఎల్ రవీంద్రా రెడ్డి పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా డీఎల్ రవీంద్రారెడ్డి జగన్పై �
ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమా విడుదల ఆగిపోవడంపై విలేఖరుల సమావేశం పెట్టి ఎన్టీఆర్కు మరొకసారి వెన్నుపొటు పొడిచారంటూ రామ్ గోపాల్ వర్మ విమర్శించారు. ఎవరో కోన్కిస్కా గాళ్లు చెబితే కోర్టులు సినిమాని ఆపేస్తాయా? అని ప్రశ్నిం�
మార్కాపురం: ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసే సరికి నాయకులు ప్రచారంలో స్పీడు పెంచారు. ప్రత్యర్ధి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టి సాధ్యమైనంత వరకు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డ�
చంద్రబాబు, తన పార్టనర్ యాక్టర్ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్ధితిలో ఉన్నాడని వైసీపీ అధినేత జగన్ అన్నారు.