Home » YCP
అమరావతి: పేదరికం లేని సమాజమే టీడీపీ మేనిఫెస్టో లక్ష్యం అని ఏపీ సీఎంచంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం ఆయన బూత్ కన్వీనర్లు,సేవామిత్రలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగు వారందరికీ చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ గ�
అమరావతి : వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కధ ఆధారంగా నిర్నించిన ” యాత్ర ” సినిమా టీవీ ల్లో ప్రసారం కాకుండా ఆపేయాలని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకష్ణ ద్వివేదిని కోరారు. ఈ సినిమాను టీవీల్లో ప్రదర్శిస్తే ఎ�
ఉగాది పర్వదినం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ శనివారం(06 ఏప్రిల్ 2019) విడుదల చేశారు.
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ తన మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది. ప్రజల సమస్యలే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోను వైసీపీ నేతలు తీర్చిదిద్దారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికలవేళ నోట్లు దొరకడం కలకలం సృష్టిస్తుంది. మూడు బ్యాగుల్లో భారీగా డబ్బు పట్టుబడడంతో స్థానికంగా గందరగోళం సృష్టిస్తుంది. విజయనగరం నుంచి శ్రీకాకుళం జిల్లా రాజాం వస్తున్న ఆర్టీసీ బస్సులో బొద్దాం వద్ద పోలీసులు బ్యాగుల�
టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. వైసీపీ, టీఆర్ఎస్ నేతల ఆస్తులపై ఐటీ దాడులు ఉండవని, టీడీపీ వాళ్
ఓవైపు ఎన్నికల హడావుడి.. మరోవైపు పార్టీల విమర్శలు.. సూర్యుని ప్రతాపం కంటే రాజకీయ హీట్ ఏపీలో ఎక్కువగా కనిపిస్తుంది.
దేశంలో దొంగలు ఏకమై రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒక వైపు మోదీ, మరోవైపు కేసీఆర్, ఇంకోవైపు జగన్.. ముగ్గురు దుష్టులూ రాష్ట్రంపై ముప్పేట దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీపై చేస్తున్న కుట్రలపై పోరాటాల�
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం సాధిస్తుందంటూ విడుదలైన ఫేక్ సర్వేపై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలిస్ స్టేషన్లో కేసు నమోదైంది. తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం సర్వే నిర్వహించిందని, అందులో టీడీపీకి 126, వైసీపీ 39, జనసేనకు 10 సీట్లు వస్తాయంటూ నకిలీ రి�
సినీ నటుడు మోహన్ బాబు తమ కుటుంబానికి ఎలాంటి హానీ చేయలేదని..కేవలం బాబుతో కలవడమే చేసిన తప్పని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి స్పష్టం చేశారు. తప్పని పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబుతో వెళ్లారని.. అందుకు కారణాలు ఇవే అంటూ చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల�