Home » Yes Bank
New Credit Card Rules : ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్ రానున్నాయి. ఎయిర్పోర్ట్ లాంజ్, రివార్డులు వంటివాటి కార్డులపై ప్రధానంగా నిబంధనలు వర్తించనున్నాయి.
యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, రూ.300కోట్ల మోసం కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఎండీ రానా కపూర్ కు బెయిల్ మంజూర్ అయింది. బ్యాంకుకు తప్పుడు నష్టాలను ఆపాదించి మనీ లాండరింగ్ కేసులో...
డెబిట్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై ఎలాంటి నెట్ వర్క్ అవసరం లేకుండానే ఈజీగా డెబిల్ కార్డు చెల్లింపులు చేసుకోవచ్చు. అంటే.. ఆఫ్ లైన్ లోనూ డెబిట్ కార్డులను వాడుకోవచ్చు.
Rana Kapoor బెయిల్ మంజూరు చేయాలంటూ యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ పెట్టుకున్న అభ్యర్థనను బాంబే హైకోర్టు సోమవారం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో 2020 మార్చిలో రాణాకపూర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)అరెస్ట్ చేసిన విషయం తె
యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్తోపాటు ఇతరులకు చెందిన రూ.2,800 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసు కింద వీటిని స్వాధీనం పరుచుకున్నట్లు గురువారం ఒక ప్రకటనలో �
తీవ్ర సంక్షోభం ఊబిలో చిక్కుకుపోయిన యస్ బ్యాంకు బుధవారం(మార్చి-18,2020)మొత్తం బ్యాంకింగ్ సర్వీసులను పునరుద్ధరించింది. దేశవ్యాప్తంగా ఉన్న 1132 యస్ బ్యాంక్ బ్రాంచ్ లు ఇప్పుడు తమ కస్టమర్ల కోసం తిరిగి ప్రారంభమయ్యాయి. మార్చి-5,2020న యస్ బ్యాంక్ పై రిజర్వు �
బ్యాంకులో ఉన్న డబ్బులు ఏమవుతాయో ఏమో..బ్యాంకు విధించిన ఆంక్షల నడుమ డబ్బులు తీసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నాం..తాము కష్టపడి సంపాదించని సొమ్ము తమకు చేతికి అందుతుందా అని ఎంతోమంది YES Bank ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకు సంక్�
యెస్ బ్యాంకు(Yes Bank) ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఆర్టీజీఎస్ (Real time gross settlements) సర్వీసులను ఎనేబుల్ చేశారు. ఖాతాదారులు తమ క్రెడిట్ కార్డు బకాయిలు, రుణాలు ఇతర బ్యాంకు ఖాతాల నుండి చెల్లింపులు చేయడానికి ఆర్టీజీఎస్ సేవలు ప్రారంభించినట్టు ఎస్ బ్యాంక్ బుధవారం
దేశంలోని అతి పెద్ద ప్రయివేటు బ్యాంకుల్లో ఒకటైన YES BANK సంక్షోభానికి APS RTC బలైంది. ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు. రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంకుకు వెళ్లిన ఆర్టీస
యస్ బ్యాంకు సంక్షోభంకి సంబంధించి ఆ బ్యాంకు వ్యవస్థాపకుడైన రాణా కపూర్ను నిందితుడిగా పేర్కొంటూ ఆదివారం సీబీఐ చార్జ్ షీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే కేసులో సీబీఐ సోమవారం(మార్చి-9,2020)రాణాకపూర్ భార్య, కూతురు పేర్లను కూడా చేర్చింది. యస