Yogi Adityanath

    అర్థకుంభమేళా : పుణ్యస్నానం చేసిన స్మృతి

    January 15, 2019 / 09:21 AM IST

    ఉత్తర్ ప్రదేశ్ : అర్ధకుంభమేళా ప్రారంభమైంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటున్నారు. దీనితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. 2019, జనవరి 15వ తేదీ నుంచి కుంభమేళా జరుగనుంది. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. 49 �

    యూపీలో : వరల్డ్ బిగ్గెస్ట్ టెంపరరీ సిటీ 

    January 8, 2019 / 10:40 AM IST

    ఉత్తరప్రదేశ్ : ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరం (టెంపరరీ సిటీ) ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. దీనికి ప్రయాగ్ వేదికయ్యింది. యూపీలో జనవరి 15 నుంచి కుంభమేళా ప్రారంభం వేడుగ జరగనున్న క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద తాత్కాలిక నగరాన్ని ని

    గుడిలో రాజకీయం : పిల్లలకూ లిక్కర్ బాటిల్స్

    January 8, 2019 / 09:16 AM IST

    అమ్మవారి ఆలయంలో బీజేపీ ఎమ్మెల్యే నితిన్‌ అగర్వాల్‌ మద్యం పంచటం వివాదాస్పదంగా మారింది. సామాజిక సమ్మేళనం పేరుతో దేవాలయంలో  జరిగిన ఓ కార్యక్రమంలో ఫుడ్ తో పాటు మద్యం బాటిళ్లు పంపిణీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ రాష్ట�

    గోవుల కోసం యోగి : ‘గో సంరక్షణ సెస్‌’ 

    January 2, 2019 / 09:32 AM IST

    గో సంరక్షణ అంటు జపం చేస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గోవుల సంరక్షణ కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలోని  ఎక్సైజ్‌, ఇతర లాభదాయక కార్పొరేషన్ల నుంచి ప్రత్యేక సెస్‌ విధించాలని కేబినెట్�

10TV Telugu News