Home » Yogi Adityanath
ఎన్నికల సంఘం పనితీరు పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీపై యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ మరోసారి వివాదాస్ప వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
ప్రధాన మంత్రి మోడీ లోక్సభ ఎన్నికల ప్రచారం హోరెత్తించనున్నారు. మే17 వరకూ మొత్తం 125 ర్యాలీల్లో పార్టీ తరపున క్యాంపైనింగ్ చేయబోతున్నారు. దీని కోసం బిజెపి భారీ స్కెచ్ వేసింది. మూడు నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలను ఒక క్లస్టర్గా విభజించనున్నా�
యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ �
గోరఖ్ పూర్ లోని గోరఖ్ నాథ్ ఆలయంలో సోమవారం(మార్చి-4,2019) యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనతాదర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రాల రూపంలో సీఎంకు సమర్పించారు. ఈ సందర్భంగా జనతాదర్బార్ లో పాల్గొన్న రామా శంకర్ మిశ్రా అనే వ్యక్తి మాట్లాడుతూ
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర సీఎం యోగి ఆధిత్యనాథ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. పుల్వామా ఉగ్రదాడి ఘటనపై ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్ అడిగిన సూటిప్రశ్నకు యోగి కన్నీటిపర్యంతమయ్యారు.
లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టింది. ఫిబ్రవరి 20 తర్వాత ఎలాంటి బదిలీలు చేపట్టరాదన్న ఈసీ ఆదేశాలతో యూపీ ప్రభుత్వం ఆదివారం ఈ బదిలీలు చేపట్టింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున సీ�
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను పోలి ఉన్న వ్యక్తి టీ అమ్ముతున్న ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
లక్నో: అయోధ్యలోని రామజన్మభూమి అంశంపై ప్రజలలో ఓపిక బాగా నశిస్తోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈవివాదంపై సుప్రీంకోర్టు సాధ్యమైనంత త్వరగా తీర్పు చెప్పాలని, లేనిపక్షంలో దానిని తమకు అప్పగిస్తే, 24 గంటల్లోనే అంశాన్ని ప
ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. సీఎం అయినప్పటినుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. 2017 మార్చి 19న యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. సీఎంగా బాధ్యతల�