Home » Yogi Adityanath
ఉన్నావ్ బాధితురాలి మృతిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నార�
ఉన్నావ్ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉన్నావ్ రేప్ కేసులో బాధితురాలు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని గ�
కుక్కలకు కూడా సెలబ్రిటీ హోదా దక్కేస్తుంది. కొన్నేళ్లుగా కుక్కలకు, పిల్లులకు ఇనిస్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ చేసి హైప్ తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పెంపుడు కుక్కకు సెలబ్రిటీ హోదా దక్కేసింది. ఆదిత్యనాథ్తో కలిసి దిగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలోని ప్రముఖ నగరాల పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. అలహాబాద్, ఫైజాబాద్, మొఘల్ సరాయ్ పేర్లు మార్చిన తర్వాత ఇప్పుడు ఆగ్రా పేరు మార్చే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి ఆగ్ర�
AIMIM ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను తిట్టిపోశాడు. శనివారం భారత సంపదను మొగళ్లు, బ్రిటీషులు కొల్లగొట్టారని వాళ్లే భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించాడు యోగి ఆదిత్య నాథ్. ఈ వ్యాఖ్యలప
ట్రిపుల్ తలాఖ్ బాధితులకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగాలు కూడా కల్పించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఎవరైతే మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకుని ముందు భార్యను హింసిస్తుంటారో వారిపై తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ర
యూపీలో త్వరలో 12 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న సమయంలో యోగి సర్కార్ కు ఎదురుదెబ్బ తగిలింది. 17 ఇతర వెనుకబడిన కులాలు(OBC)లనుషెడ్యూల్డ్ కులాల (SC)జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అలహాబాద్ హైకోర్టు ఇవాళ(సెప్టెంబర
పుల్వామా ఉగ్రదాడి సుత్రధారి సంస్థ జైషే మొహమ్మద్ భారత్లో మరో భారీ కుట్రకు సిద్దమవుతుందా? ఎన్నికల వేళ వినిపిస్తున్న ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. ఈ మేరకు జైషే మొహమ్మద్ విడుదల చేసినట్లుగా చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ నిఘా వర
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
రోడ్ షో, ఇంటర్వ్యూలు, సభలు, సమావేశాల్లోనూ వీరు మాట్లాడకూడదు. ప్రచారానికి సంబంధించిన నోటి నుంచి మాటలు రాకూడదు. ఏప్రిల్ 16వ తేదీ ఉదయం 6 గంటల