-
Home » Yogi Adityanath
Yogi Adityanath
అయోధ్య రామాలయం ధ్వజారోహణ ఉత్సవం.. హాజరయిన పీఎం మోడీ, యోగీ ఆదిత్యనాథ్.. ఫోటోలు చూశారా..
అయోధ్య రామాలయంలో నేడు అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ మ
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో 'అఖండ 2' టీం స్పెషల్ మీట్.. ఫోటోలు వైరల్..
బాలకృష్ణ, బోయపాటి శ్రీను, సంయుక్త.. పలువురు అఖండ 2 సినిమా యూనిట్ నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. ఆయనకు త్రిశూలమును బహుకరించారు. అఖండ 2 ప్రమోషన్స్ నార్త్ లో కూడా ఫోకస్ చేయడంతో ఈ క్రమంలోనే యూపీ సీఎం ని కలిగారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారా
కార్లు, బైక్ ల మీద కులం స్టిక్కర్లు, నినాదాలు ఉండొద్దు.. వీధుల్లో కులాల బోర్డులు బంద్. సోషల్ మీడియాలోనూ..
సోషల్ మీడియాలో కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ పోస్ట్ చేసే కంటెంట్పై నిఘా ఉంచుతారు.
ఘోర ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న వాహనం కాల్వలో పడి 11మంది మృతి
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాల్వలో పడిపోయింది.
వారణాసి ఫిక్స్..? 'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్.. యోగి ఆదిత్యనాథ్ గెస్ట్ గా.. ఎప్పుడో తెలుసా?
హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి, కాశీలో నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి.
యూపీ సీఎం 'యోగి ఆదిత్యనాథ్' పై బయోపిక్.. రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా నేడు యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
యోగిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు మహాకుంభమేళాను వాడుకున్నారు- అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
కుంభమేళాను యోగి సర్కార్ మతపరమైన కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
కుంభమేళాలో పడవలు నడిపే వ్యక్తి కుటుంబం రూ.30కోట్లు సంపాదించింది.. ఎలానో చెప్పిన సీఎం యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభమేళా దిగ్విజయంగా పూర్తయింది.
కుంభమేళాలో ప్రధాని మోదీ.. బోటులో వెళ్లి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం.. వీడియో
ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు.
కుంభమేళా తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం.. యూపీ ప్రభుత్వంపై అఖిలేశ్ యాదవ్ సంచలన ఆరోపణలు..
కుంభమేళాకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ యోగి సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు చెయ్యకుండా కేవలం ప్రమోషన్లలో బిజీగా ఉందని విమర్శించారు.