Home » Yogi Adityanath
అయోధ్య రామాలయంలో నేడు అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ మ
బాలకృష్ణ, బోయపాటి శ్రీను, సంయుక్త.. పలువురు అఖండ 2 సినిమా యూనిట్ నేడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ని కలిశారు. ఆయనకు త్రిశూలమును బహుకరించారు. అఖండ 2 ప్రమోషన్స్ నార్త్ లో కూడా ఫోకస్ చేయడంతో ఈ క్రమంలోనే యూపీ సీఎం ని కలిగారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారా
సోషల్ మీడియాలో కులాలను గురించి గొప్పగా చెప్పుకుంటూ పోస్ట్ చేసే కంటెంట్పై నిఘా ఉంచుతారు.
ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాల్వలో పడిపోయింది.
హరిహర వీరమల్లు పాన్ ఇండియా సినిమా కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి, కాశీలో నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి.
తాజాగా నేడు యోగి ఆదిత్యనాథ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.
కుంభమేళాను యోగి సర్కార్ మతపరమైన కార్యక్రమంగా కాకుండా రాజకీయ కార్యక్రమంగా మార్చాలనుకుందని అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహా కుంభమేళా దిగ్విజయంగా పూర్తయింది.
ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొన్నారు. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించారు.
కుంభమేళాకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పటికీ యోగి సర్కార్ అందుకు తగ్గ ఏర్పాట్లు చెయ్యకుండా కేవలం ప్రమోషన్లలో బిజీగా ఉందని విమర్శించారు.