Home » Yogi Adityanath
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా కేంద్రం ఆంక్షలు విధిస్తే.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మాత్రం బుధవారం తెల్లవారు ఝామున లాక్ డౌన్ ని
బాలీవుడ్ సింగర్తో పాటు 23మంది కరోనా కేసులు నమోదవడంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్ కరోనాపై దృష్టి పెట్టారు. 15 లక్షల మంది రోజు వారీ కార్మికులకు, 20.23లక్షల మందికి భవన నిర్మాణ కార్మికులకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి రోజువారీ అ�
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయం నెలకొంది. కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. మన దేశంలోనే చాప కింద నీరులా కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళన నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 3వేల మంది మృతిచెందగా, 90లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ కు ఎలాంటి మందు లేదు. కేవలం నివారణ మార్గాలు మాత్రమే పాటించాలని పలువురు సూ�
బాల్య వివాహాం చేయటం తప్పని చెప్పి …ఒక బాలిక జీవితానికి బంగారు బాటలు వేసిన 13 ఏళ్ల మరో బాలిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకోబోతోంది. ఉత్తర ప్రదేశ్ లోని ఖర్ఖౌదా ప్రాంతానికి చెందిన వన్షిక గౌతమ్ అనే 13 ఏళ్�
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు తాజ్ మహల్ సందర్శన కోసం ఆగ్రా చేరుకున్నారు. వారికి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్, గవర్నర్ ఆనందీ బెన్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు,�
బాక్స్ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన కేజీఎఫ్ మూవీ గుర్తుందా? ఆ మూవీలో ప్రాంతంలో బంగారు గనులను తవ్వుతుంటే.. టన్నల కొద్ది బంగారం బయటపడటం చూసే ఉంటారు. అదే తరహాలో యూపీ రాష్ట్రంలో వేల టన్నుల బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. ఒకటి కాద�
దేశవ్యాప్తంగా వసంతపంచమి వేడుకలను ప్రజలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈరోజు ఉదయాన్నే ప్రయాగ్రాజ్లోని గంగా, యమున సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్, మంత్రి సి�
యూపీ సీఎం యోగీఆదిత్యానాథ్ కాన్వాయ్కు గోవులు, ఇతర జంతువులు అడ్డురాకుండా ఇంజనీర్లు చూసుకోవాలని ఆదేశించారు. అంతేకాదు..ఆ తొమ్మిదిమంది ఇంజినీర్లకు పశువుల్ని కట్టేయటానికి తాళ్లు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్తలు ఉత్తరప్రదేశ్లో కలకలం రేపుతున
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పలురాష్ట్రాల్లో చెలరేగిన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా చేసే నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చ�