Ys Jagan Mohan Reddy

    జగన్‌పై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

    March 27, 2019 / 03:08 AM IST

    జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎన్నికల సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..  వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందాక తనను సీఎం చేస్తే కాంగ్రెస్‌కు రూ.1500 కోట్లు ఇస్తానన�

    అధికారంలోకి వస్తే : లక్షాధికారులను చేస్తా

    March 24, 2019 / 10:51 AM IST

    గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేసే బాధ్యత

    చివరి క్షణంలో జగన్‌కు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

    March 24, 2019 / 04:47 AM IST

    వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకుని చివరి క్షణంలో నిర్ణయాన్ని విరమించుకున్నారు. తెలుగుదేశం టిక్కెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి వైసీపీలో చేరుతున్నట్లు ప్ర�

    టిక్కెట్ రాకపోయినా జగన్ తోనే ఉంటా..!

    February 21, 2019 / 06:02 AM IST

    2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కడప జిల్లా నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి. నాలుగేళ్ల పాటు టీడీపీలో ఉన్న ఆయన ఇటీవల వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. రాజంపేట నియోజకవర్గంలో మేడా రాకతో సమీకరణాలు మారిపోతాయని ప�

    జగన్ ఎఫెక్ట్: బీసీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి జీవో జారీ

    February 19, 2019 / 01:24 PM IST

    అమరావతి: ఎన్నికల ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో బీసీ కమ్యూనిటీ హాళ్లు, భవనాల నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 13 జిల్లాల్లో 158

    జగన్ ట్వీట్: చంద్రబాబు బీసీ రైతును చంపేశారు

    February 19, 2019 / 08:31 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చం�

    ఏం జరుగుతోంది : జగన్‌తో జూనియర్ ఎన్టీఆర్ మామ భేటీ

    February 18, 2019 / 07:20 AM IST

    హైదరాబాద్ : ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో

    బీసీ ఓట్లకు వైసీపీ గాలం : ఆదివారం ఏలూరులో బీసీ గర్జనసభ

    February 16, 2019 / 11:42 AM IST

    అమరావతి:  ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న స‌మ‌యంలో సామాజిక వ‌ర్గాల‌ ఓట్లపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత జ‌గ‌న్. వీటిలో ముఖ్యంగా బీసీల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తూ వైసీపీ బీసీ గ‌ర్జ‌న స‌భ నిర్వ‌హిస్తోంది. అధికారంలోకి వ

    అప్పుడే అయిపోలేదు : వైసీపీలోకి మరో 30మంది టీడీపీ నేతలు

    February 16, 2019 / 07:03 AM IST

    విజయవాడ: ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. జంపింగ్‌ జపాంగ్‌లు ఎక్కువయ్యారు. టీడీపీ నుంచి వైసీపీలోకి నేతలు క్యూ కడుతున్నారు. అయితే కేడర్‌ గందరగోళానికి

    జవాన్లకు సంతాపం : ఉగ్రవాదుల దాడిని ఖండించిన జగన్ 

    February 15, 2019 / 07:04 AM IST

    హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకట�

10TV Telugu News