Ys Jagan Mohan Reddy

    సీఎం పెళ్లి ఫోటో వైరల్: అన్నయ్య, వదినమ్మలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు

    August 28, 2019 / 04:58 AM IST

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెళ్లి రోజు ఈ రోజు(ఆగస్ట్ 28). ఈ సంధర్భంగా.. వైఎస్ జగన్.. ఆయన భార్య భారతీలకు వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు భారీగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ చెల్లెలు వైఎస్ �

    ఏపీ క్రీడాకారులకు సీఎం జగన్ వరాలు

    August 27, 2019 / 09:21 AM IST

    అమరావతి : ఏపీ సీఎం జగన్ మోహన్  రెడ్డి   క్రీడాకారులపై వరాల జల్లు కురిపించారు. పతకాలు సాధించిన రాష్ట్ర క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ‘క్రీడల గురించి ఎవరూ పట్టించ�

    తిరుమలో దళారీలను తరిమికొట్టాం : బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయి

    August 26, 2019 / 03:36 PM IST

    తిరుమల : టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై ఏర్పాటైన దళారీ వ్యవస్ధను తుదముట్టించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాను బాద్యతలు తీసుకున్న 2 నెలల నుంచి ప్రక్షాళన చేపట్టానని… రాబోయే కాలంలో మరింత ప్రక్షాళన చేసి సామాన్య భక్తు�

    నక్సల్ ప్రభావిత ప్రాంతాల్ని అభివృధ్ధి చేయండి…అమిత్ షా

    August 26, 2019 / 01:49 PM IST

    ఢిల్లీ :  దేశంలోని 10 జిల్లాల్లోనే మావోయిస్టుల సమస్య ఎక్కువగా ఉందని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా  నేతృత్వంలో జరిగిన సీఎంల సమావేశంలో  అభిప్రాయం వ్యక్తమయ్యింది. మావోల ప్రభావం తగ్గించేందుకు  ఆ జిల్లాల్లో అభివృధ్ది కార్యక్రమాలు వేగవంతం చే�

    త్వరలో ఏపీలో కొత్త ఇసుక విధానం: జగన్ ఆదేశాలు.. ప్రభుత్వం కసరత్తు

    August 26, 2019 / 02:55 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త ఇసుక పాలసీని అమలులోకి తీసుకుని వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కొత్త విధానం అమల

    జగన్ పై మత కుట్ర జరుగుతోంది…తిరుమల టికెట్ల వెనుక ఎన్టీఆర్ స్కీమ్ ట్విస్ట్

    August 23, 2019 / 10:27 AM IST

    విజయవాడ : ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయమన్నట్టు ఏపీ బీజేపీ నాయకులు వ్యవహారిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. తిరుమలలో ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం ప్రింటింగ్ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆయన ఆధారాలతో సహా �

    అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న జగన్

    May 16, 2019 / 04:05 PM IST

    కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్‌పీర్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి చాదర్‌ సమర్పించారు. అనంతరం  రంజాన్ మాసం సందర్భంగా దర్గా ప్రాంగణంలో కడప వైసీపీ ఎమ్మెల్య�

    ఎందుకీ మౌనం : ఎన్నికల తర్వాత ఏపీకి దూరంగా జగన్

    May 7, 2019 / 07:25 AM IST

    వ‌చ్చేది మా ప్రభుత్వమే… అధికారంలోకి రాగానే… అది చేస్తాం.. ఇది చేస్తామని వైఎస్ జ‌గ‌న్ పదే పదే చెబుతుంటారు. అధికారం సంగ‌తి అటుంచితే ఉన్న అవకాశాన్ని మాత్రం స‌ద్వినియోగ‌ప‌రుచుకోలేదంటూ అయ‌న‌పై విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఎన్నికలు జరిగి నెల రోజ�

    గెలుపు ఖాయం : ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ముఖ్యం

    May 4, 2019 / 11:31 AM IST

    అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గెలిచేది టీడీపీనే అన్న చంద్రబాబు.. ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ఇప్పుడు

    వైఎస్ వివేకా హత్య కేసు : జగన్‌ని ఎందుకు ప్రశ్నించడం లేదు

    May 2, 2019 / 04:31 PM IST

    వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును నీరుకార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్‌ను కొన్ని శక్తులు  ప్రభావితం చేస్తున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. వి�

10TV Telugu News