Ys Jagan Mohan Reddy

    పండుగ : ప్రతి సంక్రాంతికి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    September 30, 2019 / 08:32 AM IST

    రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రతీ ఏటా జనవరిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  ప్రభుత్వ శాఖల్లో  వివధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ జనవరిలో  భర్తీ చేస్తామని తెలిపారు.

    మిమ్మల్ని నమ్మాను : కులాలు, మతాలు, పార్టీలు, లంచాలకు అతీతంగా పని చేయండి

    September 30, 2019 / 07:24 AM IST

    కుల మాతాలు, రాజకీయాలకతీతంగా, పార్టీల కతీతంగా, లంచాలు తీసుకోకుండా ప్రభుత్వం సంక్షేమ పధకాలు అర్హులందరికీ అందేలా గ్రామ,వార్డు, సచివాలయ ఉద్యోగులు పనిచేయాలని సీఎం జగన్ కోరారు.  రాష్ట్రంలో అక్టోబరు 2 నుంచి ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయాల్లో  ఉ�

    ఏపీలో అక్టోబరు 2 నుంచి కొత్త పాలనా వ్యవస్ధ

    September 30, 2019 / 04:25 AM IST

    ఏపీలో అక్టోబరు 2 గాంధీ జయంతి రోజు నుంచి కొత్త ప్రజా పరిపాలనా వ్యవస్ధ అమల్లోకి  వస్తోంది.  గాంధీజీ కలలుకన్న స్వరాజ్య స్ధాపన స్ఫూర్తితో సీఎం జగన్  రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకవస్తున్నారు.  ప్రజల చెంతకే ప�

    చౌక బేరం : పక్కరాష్ట్రంలో కిలో ఉల్లి రూ.25

    September 25, 2019 / 06:40 AM IST

    దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. రోజు రోజుకు ఉల్లి రేటు పెరిగిపోతోంది. ప్రస్తుతం కిలో ఉల్లిపాయలు రూ.50 కి పై మాటే. కొన్ని చోట్ల వీటి రేటు రూ.60 కూడా దాటింది. దీంతో సామాన్యుడు ఉల్లి

    గడువుకు ముందే పోలవరం పూర్తి చేస్తే పార్టీ మూసేస్తారా? : టీడీపీకి మంత్రి అనిల్ సవాల్

    September 24, 2019 / 06:19 AM IST

    పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్ అయ్యిందని నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. అంచనా వ్యయం కన్నా 638 కోట్లు తక్కువకు టెండర్ దాఖలు చేసి మేఘా ఇంజనీరింగ్ సంస్ధ పనులను దక్కించుకుంది. దీని వల్ల ప్రభుత్వానికి 780 �

    ప్రగతి భవన్ లో కేసీఆర్, జగన్ భేటీ

    September 22, 2019 / 01:45 PM IST

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మళ్లీ సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి సెప్టెంబరు 23, సోమవారం ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌కు �

    పోలవరం రివర్స్ టెండరింగ్ సక్సెస్ – తొలి ఆదా రూ.43 కోట్లు

    September 20, 2019 / 01:15 PM IST

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు లో చేపట్టిన రివర్స్ టెండరింగ్ ఊహించని విధంగా సత్ఫలితాలను ఇస్తోంది. తొలిసారిగా పోలవరం ప్రాజెక్ట్లోని 65 ప్యాకేజి పనికి టెండ

    టీటీడీ పాలకమండలిలో ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులు

    September 19, 2019 / 03:33 PM IST

    టీటీడీ పాలకమండలి బోర్డులో  ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం  గురువారం సెప్టెంబరు19న ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక ఆహ్వానితులుగా  వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తోపాటు,  చెన్నైకి చెందిన ఏజే శేఖర్‌రెడ్�

    ఏప్రిల్ 1నుంచి నాణ్యమైన బియ్యం సరఫరాకి ప్రయత్నాలు

    September 19, 2019 / 02:36 PM IST

    ఏప్రిల్ 1, 2020  నుంచి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆ మేరకు చర్యలు తీసుకోవాల్సింగా అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.  సెప్టెంబర్ 19న ఆయన పౌర సరఫరాల శాఖప�

    రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు : బీజేపీ ఎంపీ జీవీఎల్

    September 19, 2019 / 02:03 PM IST

    ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. గురువారం సెప్టెంబర్19న అనంతపురంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన  రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని తెలిపారు.  ఏపీ హైకోర్టును రాయలస�

10TV Telugu News