Ys Jagan Mohan Reddy

    డబ్బులిస్తా..రాజధాని నిర్మాణ పనులు మొదలెట్టండి

    November 26, 2019 / 02:25 AM IST

    ఏపీ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన భవన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతలు కల్పన కోసం చేపట్టిన నిర్మాణాలను అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా పనులు తిరిగి చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  క్షేత్ర స్థాయిలో వాస�

    డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 

    November 16, 2019 / 12:13 PM IST

    డిసెంబర్ 2 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు  జరుగుతాయని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. 15 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ,శాసన మండలి వ్యవస్థలను డిజిటలైజ్ చేస్తున్నామని.. ఇప్పటికే పేపర్ లెస్, డిజిటలైజ్ దిశగా చర్యలు చేపట్

    చంద్రబాబు పార్టీలు మారోచ్చుకానీ ఇంకోకరు మారకూడదా ? : కొడాలి నాని

    November 16, 2019 / 11:37 AM IST

    చంద్రబాబు తన పార్టీలో సంక్షోభాన్ని పరిష్కరించుకోలేక తన ఊర కుక్కలతో వైసీపీ మీద నిందలు వేయిస్తే ఊరుకునేది లేదని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. టీడీపీకి చెందిన దేవినేని అవినాష్ వైసీపీ లోచేరటం, టీ�

    కొన్నాళ్లు ట్రావెల్స్ వ్యాపారం ఆపేస్తా : జేసీ దివాకర రెడ్డి

    November 15, 2019 / 11:41 AM IST

    ట్రావెల్స్ వ్యాపారం కొంత కాలం ఆపేయాలనుకుంటున్నట్లు టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి చెప్పారు. ఇటీవల ఆర్టీఏ అధికారులు దివాకర్ ట్రావెల్స్ బస్సులపై దాడులు చేసి బస్సులను సీజ్ చేశారు. బస్సులు, ఇతర ఆస్తుల విషయంలో తనపై అనేక ఒత్తిళ్లు ఉ�

    జగన్ రెడ్డిని ఏమని పిలవాలో.. జాతీయ మీడియా అలాగే పిలుస్తుంది : పవన్ కళ్యాణ్

    November 14, 2019 / 09:06 AM IST

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.  వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడటానికి ఇంగిత జ్ఞానం ఉండాలంటూ వైసీపీ నేతలకు పవన్ చురకలు అంటించారు. మంగళగిరిలోని పా

    మూడు కిలోమీటర్లు నడిచి.. వెంకయ్య నాయుడు గొప్పతనం అదే: జగన్‌కు సోమిరెడ్డి కౌంటర్

    November 13, 2019 / 09:45 AM IST

    దేశంలో ప్రతి చోటా అమ్మభాషలోనే విద్యా బోధన ఉండాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి జగన్ తప్పు పట్టడంపై నెల్లూరు జిల్లా తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదిక�

    అప్పుడు 150మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటీ?: పవన్ కళ్యాణ్

    November 12, 2019 / 12:26 PM IST

    గత ప్రభుత్వాన్ని కూడా ఇసుక పాలసీ విధానాల్లో మేము చాలా గట్టిగా ఎండగట్టాం అని అన్నారు పవన్ కళ్యాణ్. వాళ్ళు చేసిన వైఫల్యాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సింది పోయి, వైసీపీ వాళ్లు పూర్తిగా ఇసుకని ఆపేశారు అని అన్నారు పవన్ కళ్యాణ్. తెలుగు భాష గు

    ఏపీకి ఊరట : పోలవరానికి కేంద్ర నిధులు విడుదల

    November 8, 2019 / 11:48 AM IST

    ఏపీ లో  పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి  కేంద్రం నుంచి మరో ముందడుగు పడింది.  రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన రూ.5600 కోట్ల నిధుల్లో కేంద్రం 1850 కోట్లు రీఎంబర్స్మెంట్ చేసేందుకు ఆర్ధక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఈనిధులు త్వరలోనే �

    జగన్ కు షాక్ : పోలవరం పనులకు హైకోర్టు బ్రేక్

    November 8, 2019 / 10:05 AM IST

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు మరోసారి బ్రేక్ పడింది. హైడల్ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవయుగ సంస్థ వేసిన పిటిషన్ ను నవంబర్ 8,2019 శుక్రవారం, విచారించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. దీనికి తోడు �

    జగన్ చేతుల మీదుగా అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కులు

    November 7, 2019 / 04:04 AM IST

    ఐదేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురుచూస్తున్న అగ్రిగోల్డ్ డిపాజిట్ డబ్బులు ఎట్టకేలకు అందబోతున్నాయి. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో ఇవాళ(నవంబర్ 7వ తేదీ) ముఖ్యమంత్రి వైఎ

10TV Telugu News