Ys Jagan Mohan Reddy

    ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం… రాజధాని భూములు వాపస్

    December 31, 2019 / 02:12 AM IST

    ఏపీ రాజధాని రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు నిధులతో మళ్ళీ సాగుకు అనుకూలంగా చేసి వారి భూములను వారికి తిరిగి ఇవ్వొచ్చని  పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఏపీలో రాజకీయ వివాదం ముదురుతు�

    జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే : సీఎం పై ప్రశంసల జల్లు

    December 30, 2019 / 12:55 PM IST

    తెలుగుదేశంపార్టీకి మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయ�

    విజయసాయితో బొత్సకు తప్పదా షాక్?

    December 28, 2019 / 11:21 AM IST

    రాజధాని అంశంపై ఎక్కువగా మాట్లాడాల్సింది మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. నిజానికి ఇన్నాళ్లూ ఆయనే మాట్లాడారు కూడా. అయితే మారిన పరిస్థితుల్లో ఆయన్ని హైజాక్ చేస్తూ జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి భారీ స్టేట్‌మెంట్స్ ఇవ్వడం పట్ల మంత్రి గా

    హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో రివర్స్ టెండరింగ్ : రూ.104 కోట్లు ఆదా

    December 26, 2019 / 11:43 AM IST

    ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాకు మరో రూ.104 కోట్లు ఆదా చేశారు. రాష్ట్రంలో టిడ్కో ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణ ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్  చేపట్టి తాజాగా గురువారం నాడు మరో రూ.104 కోట్లను ఆదా చేశారు. పట్టణ ప్రాంతాల్లోని గృహ ని

    నెల్లూరు వైసీపీలో ఏం జరుగుతోంది? జగన్ ఆరా! 

    December 25, 2019 / 12:53 PM IST

    నెల్లూరులో జరుగుతున్న పరిణామాలపై సీఎం జగన్‌ ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు నగరంలో అన్ని రకాల మాఫియాలు ఉన్నాయని, నిక్కచ్చిగా పనిచేసే పోలీసు అధికారులను అక్కడ ఉండనివ్వరంటూ ఘాటుగా విమర్శించిన విష

    సీమను పూర్తిస్ధాయిలో అభివృధ్ది చేస్తా : రాయచోటికి వరాల జల్లు

    December 24, 2019 / 10:56 AM IST

    కృష్ణా , గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ద్వారా సీమను పూర్తి స్ధాయిలో అబివృధ్ది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కడపజిల్లా రాయచోటిలో రూ.3వేల కోట్లతో చేపట్టిన పలు అభివృధ్ది పనులకు ఆయన మంగళవారం శంకుస్ధాపన చేశారు. గత ప్రభుత్వాల వైఖరి వ�

    ఏపీ రాజకీయాల్లో ట్విస్టులు.. మెగా బ్రదర్స్ మధ్య చిచ్చు!

    December 23, 2019 / 10:55 AM IST

    ఏపీ రాజకీయాలు రకరకాల ట్విస్ట్‌లు తీసుకుంటున్నాయి. అన్నదమ్ముల మధ్య చిచ్చు రేపుతున్నాయి. వారి మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి. లేటెస్ట్‌గా మెగా బ్రదర్స్‌ మధ్య ఏపీ రాజకీయాలు తలనొప్పులుగా పరిణమించాయని అంటున్నారు. ఒకపక్క పెద్దన్నయ్య మెగాస్టార�

    రాజధాని రైతులపై పోలీసు కేసులు

    December 21, 2019 / 02:48 PM IST

    ఏపీ రాజధాని అమరావతిని అక్కడి నుంచి తరలించటాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు కేసులు నమోదు చేసారు. శుక్రవారం సాయంత్రం నుంచి  రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. అమరావతి ప్రాంతంలో సెక్షన్ 144, 30  పోలీసు యాక్ట్ ను పో

    3 రాజధానులకు వ్యతిరేకం : రైతులతో కలిసి పోరాడతాం-కన్నా లక్ష్మీనారాయణ

    December 21, 2019 / 12:35 PM IST

    ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించే అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి ఉద్యమంచేస్తామని ఆయన అన్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరక�

    ఏపీలో 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు

    December 18, 2019 / 12:37 PM IST

    ఆంధ్రప్రదేశ్ లో 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ల పై అధికారులతో సమీక్షించ నిర్వహించారు.  ప్రతి పార్లమెంటు నియోజకవ

10TV Telugu News