Ys Jagan Mohan Reddy

    రాజధాని మారిస్తే వైసీపీ పతనం ప్రారంభమైనట్టే : చంద్రబాబు

    January 8, 2020 / 02:52 PM IST

    5 కోట్ల మంది ప్రజలు ఒప్పుకుంటే నేను రాజధాని మార్పుకు అంగీకరిస్తానని..అలా కాకుండా మొండిగా రాజధానిని మార్చాలని మారిస్తే మీ పతనం ఇక్కడి నుంచేప్రారంభం అవుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని విషయం అనేది  ఏ ఒక్క జిల్లా, సా

    మళ్లీ యూటర్న్.. కన్నా తీరు మారెనా?

    January 8, 2020 / 01:42 PM IST

    మూడు రాజధానుల విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీరు మారుతోంది. తొలుత వైసీపీ సర్కారు నిర్ణయానికి కొంత అనుకూలంగా మాట్లాడిన కన్నా.. ఆ తర్వాత కొద్ది రోజులకు తన వైఖరి మార్చుకున్నారు. సీఎం జగన్‌ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్�

    ఏపీలో కొత్తగా 300 గ్రామ సచివాలయాల ఏర్పాటు

    January 8, 2020 / 10:06 AM IST

    రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న15,971 పోస్టులను భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా 300  గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాలని వాటి ద్వారా మరో 3వేల మందిని నియమించాలని కూడా ఆయన ఆదేశించారు. మంగళవారం సీఎం జగన్ పంచాయతీరాజ�

    విశాఖ టూర్‌తో జగన్‌ మౌనం.. సీఎం మదిలో ఏముంది?

    January 3, 2020 / 09:00 AM IST

    ఎగ్యిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించిన తర్వాత తొలిసారిగా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్‌కు జనాలు బాగానే స్వాగతం పలికారు. 24 కిలోమీటర్ల మేర ముందుగా ప్లాన్‌ చేసుకున్నట్టుగానే మానవహారంగా ఏర్పడ్డారు. పూలు జల్లి స్వాగతం పలికారు. జగన్ ఇచ్చి

    ఆరోగ్యశ్రీ : ఆరోజు వైస్సార్, ఈరోజు జగన్ 

    January 3, 2020 / 07:50 AM IST

    రాష్ట్రంలోని 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాల రూపు రేఖలు ఫిబ్రవరి 1 నుంచి మార్చ బోతున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును ఆయన జనవరి 3, శుక్రవారం నాడు ప్రారంభి�

    రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు

    January 3, 2020 / 02:20 AM IST

    అమరావతి ప్రాంతం వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లో పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలం రేపాయి. పలువురు రైతులకు పోలీసులు గురువారం రాత్రి నోటీసులు జారీ చేశారు. కేసులు ఉన్నందున పోలీస్‌ స్టేషన్‌కు రావాలంటూ నోటీసులిచ్చారు. దాదాపు 15 మందికి పైగా రైతులు, ర�

    నేడు జగన్ కు నివేదిక ఇవ్వనున్న బోస్టన్ సంస్ధ

    January 3, 2020 / 01:40 AM IST

    ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ శుక్రవారం, జనవరి3న  సీఎం జగన్ కు నివేదిక సమర్పించబోతోంది. ఇందులో రాజధాని నిర్మాణానికి ఏ ప్రాంతం అనువుగా ఉంట�

    జగన్ పాటకు డిప్యూటీ సీఎం టిక్ టాక్ వీడియో

    January 1, 2020 / 06:26 AM IST

    ఏపీ సీఎం  జగన్ మోహన్ రెడ్డిపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చేసిన టిక్‌టాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న..’ అనే పాటకు శ్రీవాణి టిక్‌టాక్ వీడియో చేశారు.   గత ఎన్నికల ప్రచారంలో డ్యాన్స్‌తో ఆక�

    కల నిజమాయే : ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులు

    January 1, 2020 / 02:32 AM IST

    ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కల సాకారమైంది.  కొత్త సంవత్సరం  ప్రారంభం నుంచి ఆర్టీసీ సిబ్బంది మొత్తం ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ సిబ్బందిని ప్ర�

    పార్టీలన్ని డైవర్ట్‌.. వైసీపీ నేతలంతా ఫుల్‌ హ్యాపీస్‌!

    December 31, 2019 / 01:07 PM IST

    ఏపీలో మూడు రాజధానుల అంశం ఒక పక్క మంటలు రేపుతున్నా.. అధికార పక్షమైన వైసీపీ నేతలు మాత్రం హ్యాపీగానే ఉన్నారంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాంతాల వారీగా మాట్లాడుతున్నా.. వైసీపీలో మాత్రం ఒకటే మాట వినిపిస్తున్నారు. జగన్‌ నిర్ణయమే తమ నిర్ణయమ

10TV Telugu News