Ys Jagan Mohan Reddy

    కుటుంబంలో ఒక్కరికే పెన్షన్ : వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్ కొత్త మార్గదర్శకాలు

    December 18, 2019 / 10:18 AM IST

    ఏపీలో వైఎస్ఆర్ పెన్షన్‌ కానుక స్కీమ్ కి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కొన్ని అర్హత నిబంధనలను సవరించి కొత్తగా జీవో రిలీజ్ చేసింది. లబ్దిదారుల ఎంపిక కోసం అనుసరించే నియమ నిబంధనలపై ఈ జీవోని తీసుకొచ్చింది. కొత్త గైడ్ లైన్స్ ప్రక�

    3 రాజధానులు అమలు సాధ్యం కాదు : క్రెడాయ్

    December 18, 2019 / 09:24 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు  అమలు ఎట్టి పరిస్ధితుల్లోనూ సాధ్యం కాదని,  అభివృధ్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్రం అభివృధ్ధి చెందుతుందని  ఏపీ క్రెడాయ్ ప్రతినిధులు వివరించారు.   సీఎం జగన్ మంగళవారం అసెంబ్లీ లో రాజధానిపై  చేసిన ప్రకటన వల్�

    ఏపీకి 3 రాజధానులు తుగ్లక్ చర్య : చంద్రబాబు

    December 17, 2019 / 01:21 PM IST

    ఆంధ్రాకు 3 రాజధానులు తుగ్లక్ చర్యగా అభివర్ణించారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై సభలో వాడి వేడి చర్చ జరిగింది. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారనే కారణంతో టీడీపీకి చెందిన 9 మంది శాసనసభ్యులను స్�

    జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం : ఉద్యమాల కేసులు ఎత్తివేత

    December 17, 2019 / 10:21 AM IST

    ఏపీలో జరిగిన పలు ఉద్యమాల్లో పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.  భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో  పెట్టిన కేసులను..జనవరి 2016 లో తూర�

    దిశ చట్టం:అసెంబ్లీలో ఆమోదం

    December 13, 2019 / 09:20 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది ఆ రాష్ట్ర సర్కారు. ఆడపిల్లల రక్షణను గురించి ఈ మేరకు దిశ చట్టం తీసుకుని వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో హోం మినస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు.  యాసిడ్ దాడులు, అత్యాచారం �

    నా ప్రమేయం ఉందని తెలిస్తే ఎన్ కౌంటర్ చేయండి.. మాజీ మంత్రి ఆది

    December 11, 2019 / 05:42 AM IST

    మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో  నా ప్రమేయం ఉందని తెలిస్తే ఎన్ కౌంటర్ చేయమని మాజీ మంత్రి,  బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. వివేకా హత్య జరిగిన రోజు తాను విజయవాడలో ఉన్నానని ఆయన తెలిపారు. వైఎస్ వివేకా హత్య కేసులో డిసెంబర్ 6నే వ�

    ధరల స్ధిరీకరణకు 3 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం : సీఎం జగన్

    December 10, 2019 / 10:02 AM IST

    రైతులను  సీఎఁ జగన్ మోసం చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో  మంగళవారం రైతు భరోసాపై ఈ రోజు జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ రైతులకు రూ.12,500  ఇస్తామని చెప్పి 6వేలు మాత్రమే ఇచ్చి మడమ తిప్పారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయా�

    వైసీపీలో చేరిన బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు

    December 9, 2019 / 12:59 PM IST

    ఏపీ బీజేపీకి భారీ దెబ్బ తగిలింది. పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురం మాజీ ఎంపీ  బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు.  గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, గంగరాజు సోదరులు  పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో సోమవారం  వైసీపీ

    రోగులకు వరం : వైయస్సార్ ఆరోగ్య ఆసరా

    December 2, 2019 / 02:55 AM IST

    దేశంలోని ఏ రాష్ట్రంలో లేని కొత్త పథకాలు ఆవిష్కరిస్తున్న సీఎం జగన్‌.. మరో స్కీమ్ కి శ్రీకారం చుట్టారు. సోమవారం(డిసెంబర్ 2,2019) నుంచి మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే పథకానికి శ్రీకా�

    స్మశాన వివాదం : అమరావతి పర్యటనకు కారణం చెప్పిన చంద్రబాబు

    November 27, 2019 / 07:59 AM IST

    సీఎం జగన్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే పరిస్ధితికి తీసుకొచ్చారని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఏపీ రాజధాని అమరావతిని శ్మశానంతో పోల్చడానికి మంత్రికి ఎంత అహంకారమని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక �

10TV Telugu News