Home » Ys Jagan Mohan Reddy
ఏపీ ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన బాధ్యతల నుంచి బుధవారం రిలీవ్ అయ్యారు. ఆయన తన బాధ్యతలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు అప్పగించారు. ఇకపై నీరబ్ కుమార్ ప్రసాద్ ఇన్చార్జి సీఎస్ గా వ్యవహర�
ఎంతోకాలంగా అగ్రిగోల్డ్ బాధితులు ఎదురుచూస్తున్న డబ్బులు ఎట్టకేలకు అందబోతున్నాయి. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్ డిపాజిటర్ల చేతికి డబ్బులు అందబోతున్నాయి. గుంటూరు పోలీస్ పెరేడ్ �
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసిన ఆయన ఇప్పడు టీటీడీ ఈవో గా జేస్వీ ప్రసాద్ ను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. అనిల్ కు�
ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటు పడింది. బాపట్లలోని HRD డైరెక్టర్ జనరల్గా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇంచార్జ్ సీఎస్గా.. నీరబ్ కుమార్ను నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం నీరబ్ కుమార్ సీసీఎల్లో పనిచేస్తున్నారు. ఐతే.. ఎల్వీ సుబ�
ప్రభుత్వం భవన నిర్మాణ కార్నికుల సమస్య పరిష్కరించేంత వరకు కార్మికులకు అండగా నిలబడి జనసైనికులు నిరసన తెలపాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్య కర్తలకు ఆదేశించారు. ప్రభుత్వం 2 వారాల్లో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభ�
ఏపీ సీఎం జగన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఆ పదవిలోంచి బదిలీ చేశారు. ఆయన్ను బాపట్ల లోని హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంచార్జ్ సీఎస్ గా నీరబ�
నవంబర్ 1వతేదీ నుంచి 3వ తేదీ వరకు ఏపీ రాష్ట్ర అవరతణ దినోత్సవ వేడుకలను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది. ఇందుకోసం విజయవాడ ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వేడుకల తొలిరోజు ముఖ్య అతిథులుగా రాష�
సముద్రంలో వృధాగా కలిసిపోతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి ప్రతి చుక్కనూ సద్వినియోగం చేసుకునే దిశగా ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అనేక రకాలుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో �
ఏపీ సీఎం వైఎస్ జగన్ని మెగాస్టార్ చిరంజీవి దంపతులు కలిశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలో సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. చిరంజీవి దంపతులను జగన్ సాదరంగా ఆహ్వానించగా.. �
ఆంధప్రదేశ్ రాష్టంలో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న YSR కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం (అక్టోబర్ 10, 2019) ప్రారంభించనున్నారు. అనంత�