Ys Jagan Mohan Reddy

    జగన్ కు సీబీఐ కోర్టు షాక్

    January 17, 2020 / 10:18 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్ఝి షీట్లను కలిపి ఒకే సారి  విచారించాలని జగన్ తరుఫు న్యాయవాది వేసిన పిటీషన్ ను  కోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచ�

    శైలజానాధ్ రాకతో హస్తం దశ తిరుగుతుందా ?

    January 16, 2020 / 03:36 PM IST

    చాలా కాలంగా ఖాళీగా ఉన్న  ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా  అనంతపురం జిల్లాకు చెందిన దళిత నేత , ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాధ్ ను  నియమించారు పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీ. 2014లో  రాష్ట్ర విభజన తర్వాత అంపశయ్యపై ఉన్న�

    టీడీపీ, వైసీపీతో సంబంధాలు లేవు : బీజేపీ ఎంపీ జీవీఎల్

    January 16, 2020 / 10:20 AM IST

    ఏపీ రాజకీయాల్లో  ఈరోజు ఒక  చారిత్రాత్మక నిర్ణయం  జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు.  రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో ఇది ఒక శుభ పరిణామం అని ఆయన అన్నారు.  విజయవాడలో  బీజేపీ, జనసేనకు చెందిన ప్రధాన నేతలు చర్చలు జర

    3 రాజధానులు చేస్తే రాష్ట్రం శ్మశానమే అవుతుంది – జేసీ దివాకర రెడ్డి

    January 16, 2020 / 09:33 AM IST

    ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో  చెల్లించేసి గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క  డీల్ లో  జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుత

    ఏపీలో మూడు రాజధానుల రాజకీయం!

    January 15, 2020 / 12:46 PM IST

    ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయాల స్వరూపం మారిపోయింది. మూడు రాజధానుల వెనుక అన్ని పార్టీలు తమ తమ ప్రయోజనాలను వెతుక్కుంటున్నాయి. ప్రజల ఆకాంక్షల సంగతేమోగానీ ఆయా పార్టీలకు ఒనగూరే ఉపయోగం ఏమ�

    ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20 నుంచి

    January 13, 2020 / 10:04 AM IST

    ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాయనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా దూకుడు పెంచింది. ఈ నెల  20నుంచి 3 రోజుల పాటు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది.  20, 21, 22  తేదీల్లో శాసనసభను సమావేశ పరచాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభు

    రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ 

    January 12, 2020 / 03:40 PM IST

    ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో  తాజా రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని పరిష్కారం కాని అంశాలు, జలవనరుల స�

    భావోద్వేగంలో  చెప్పుతీసి టేబుల్ పై పెట్టిన పృధ్వీ

    January 12, 2020 / 03:27 PM IST

    ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వైరల్  అవుతున్న ఆడియో  కారణంగా  రాజీనామా చేసిన చైర్మన్ పృధ్వీ ఆవిషయమై వివరణ ఇచ్చారు. చైర్మన్ పదవికి రాజీనామా  చేసిన అనంతరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట

    మల్లాది విష్ణుకి కీలక పదవి కట్టబెట్టిన సీఎం జగన్

    January 11, 2020 / 12:02 PM IST

    విజయవాడ సెంట్రల్  నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సీఎం జగన్ కీలక పదవి  కట్టబెట్టారు.  ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ  వేల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం. జనవరి11న ఉత్తర్వులు జారీ చేసింది.  ఈ పదవిలో విష్ణ�

    బెజవాడలో చంద్రబాబు అరెస్ట్

    January 8, 2020 / 03:24 PM IST

    అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటైన అనంతరం ఆట�

10TV Telugu News