Home » Ys Jagan Mohan Reddy
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగన్ దాఖలు చేసిన రెండు పిటీషన్లను నాంపల్లి సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఐదు చార్ఝి షీట్లను కలిపి ఒకే సారి విచారించాలని జగన్ తరుఫు న్యాయవాది వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టి వేసింది. సీబీఐ విచ�
చాలా కాలంగా ఖాళీగా ఉన్న ఏపీ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనంతపురం జిల్లాకు చెందిన దళిత నేత , ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాధ్ ను నియమించారు పార్టీ అధ్యక్షురాలుసోనియా గాంధీ. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అంపశయ్యపై ఉన్న�
ఏపీ రాజకీయాల్లో ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేయటంలో ఇది ఒక శుభ పరిణామం అని ఆయన అన్నారు. విజయవాడలో బీజేపీ, జనసేనకు చెందిన ప్రధాన నేతలు చర్చలు జర
ఏపీ సీఎం జగన్ పై మాజీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ చేసిన ఆర్ధిక సాయాన్ని జగన్ ఎప్పుడో చెల్లించేసి గురు భక్తిచాటుకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే ఒక్క డీల్ లో జగన్ కు వేయి కోట్లు వచ్చాయని చెబుత
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయాల స్వరూపం మారిపోయింది. మూడు రాజధానుల వెనుక అన్ని పార్టీలు తమ తమ ప్రయోజనాలను వెతుక్కుంటున్నాయి. ప్రజల ఆకాంక్షల సంగతేమోగానీ ఆయా పార్టీలకు ఒనగూరే ఉపయోగం ఏమ�
ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాయనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా దూకుడు పెంచింది. ఈ నెల 20నుంచి 3 రోజుల పాటు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది. 20, 21, 22 తేదీల్లో శాసనసభను సమావేశ పరచాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభు
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని పరిష్కారం కాని అంశాలు, జలవనరుల స�
ఎస్వీబీసీ ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో కారణంగా రాజీనామా చేసిన చైర్మన్ పృధ్వీ ఆవిషయమై వివరణ ఇచ్చారు. చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అనంతరం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట
విజయవాడ సెంట్రల్ నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి సీఎం జగన్ కీలక పదవి కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వేల్ఫేర్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం శనివారం. జనవరి11న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో విష్ణ�
అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సుయాత్రను ప్రారంభించటానికి వెళ్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఏర్పాటైన అనంతరం ఆట�