Home » Ys Jagan Mohan Reddy
ఇష్యూ ఏదైనా.. కాంగ్రెస్ పార్టీ యువరాజులో మాత్రం సీరియస్నెస్ తక్కువే. అది స్టేట్కు సంబంధించినది అయినా.. దేశానికి సంబధించినది అయినా.. చాలా లేట్గా స్పదించడం ఆయనకు అలవాటే. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయ�
పరిపాలనలో అవినీతి లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా చేపట్టిన రివర్స్ టెండరింగ్ ప్రక్రియ త్వరలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకు రూ. 2వేల కోట్లు ఆదా చే
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని( Executive Capital) గా సీఎం జగన్ అనుకున్నదగ్గర నుంచి నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా రూపోందుతున్న విశాఖ మహానగంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు నగరంల మరో 4 ఫ్లై ఓవర్ల నిర్నించేందుకు జీవీఎ�
ఏపీలో 3 రాజధానుల ఏర్పాటు విషయంలో సీఎం జగన్ దూకుడు మీదే ఉన్నారు. కర్నూలులో జ్యుడిషియల్ రాజధానుల ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన ఆయన విశాఖలో పరిపాలనా రాజధాని కోసం సోమవారం నిధులు విడుదల చేశారు. ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే సస్పెన్స్ థ్ర�
పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 3 రాజధానులు అంశంలో దూకుడు మీద ఉన్న జగన్ సర్కార్ కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేసే దిశగా జనవరి31న ఆదేశాలు జారీచేసింది. ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానుల బిల్లు శాసనమండలిలో పెండిగ్ లో వుండగ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం విశాఖపట్నం వెళ్తున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో జగన్ పాల్గోంటారు. సోమవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరే జగ�
విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు, ఎమ్మెల్యే వెలగపూడి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. సర్క్యూట్ హౌస్ నుంచి
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్, చలమేశ్వర్ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సత్కరించారు. చలమేశ్వర్ వెంట అధికా
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ప్రధాన కుట్రదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు తెలుగుదేశం నేత బుద్ధ వెంకన్న. జగన్ పాత్ర ఉంది కాబట్టే కేసును సీబీఐకి ఇవ్వకుండా నత్తనడకన నడిచేట్టు చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. వైఎస్ వివేకానందర�
మండలి రద్దు సవ్యమైన చర్యకాదని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పునురుధ్దరించిన మండలిని ఇప్పుడు రద్దు చేయడం సరికాదని పేర్కోంటూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ రూప కర్తలు ఎం�