Home » Ys Jagan Mohan Reddy
ప్రధాని నరేంద్ర మోడీని కలవడానికి ఓ సీఎం వెళ్తున్నారంటే రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన చాలా విషయాలే చర్చకు వస్తాయని అనుకోవడం సహజమే. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ప్రధానిని కలవడానికి వెళ్తున్నారంటే మాత్రం రాజకీయాంశాలే ఎక్కువగా ప్రస్త
ఏపీ శాసనమండలి రద్దుకు సంబంధించి కార్యక్రమం ఒక పక్క కొనసాగుతోంది. అసలు అదెప్పటికి అవుతుందో కూడా ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పటి నుంచే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రుల స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే చర్చ అధికార వైసీపీలో �
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో జగన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ఈ ఫలితాలు వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఊరటనిచ్చాయని అంటున్నారు. అదే సమయంలో జగన్ మాత్రం ఫుల్ జోష్ మీద ఉన్నారని చెబుతున్నారు. దీని వెనుక అసలు కారణం ఈ ఏడాది ఏప్రిల్�
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై నారా లోకేష్ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి ఏం తీసుకుని వచ్చారని ప్రశ్నించారు నారా లోకేష్. అమరావతి ఉద్యమంలో భాగంగా అరెస్టైన యువకులను నందిగామ సబ్ జైలులో టీడీపీ నేత �
రైతుకు నష్టం వచ్చే పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి.. రైతుకు మంచి ధర లభించే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. అయినప్పటికీ.. స�
చిన్నారుల భద్రత, మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దిశ చట్టం ప్రకారం.. రాష్ట�
మహిళలు, బాలల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్ను ఏపీ సీఎం జగన్ మోహన్రెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయ
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా త్వరలో పని ప్రారంభించబోయే విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే మిలీనియం టవర్స్-బి లో నిర్మాణం పనులకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ఇప్పుడు విశాఖ మెట్రో రైలు ప్రాజె�
జమ్మలమడుగు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైన ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల సమయంలో విరోధులుగా ఉన్న ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కలయిక హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజక వర్గంలో రాజకీయం రోజుకో మలుపుతో �
అధికార వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేకి, ప్రస్తుత ఎమ్మెల్యేకి అస్సలు పడడం లేదంట. ఇంతకాలం అంతర్గతంగా ఉన్న వీరి ఆధిపత్య పోరు ఇప్పుడు తారస్థాయికి చేరింది. తమకు సమాచారం లేకుండా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారంటూ కర్నూలు ఎమ్మెల�