Ys Jagan Mohan Reddy

    ఏప్రిల్ 1నుంచి జగనన్న గోరు ముద్దలు రెండో దశ పంపిణీ

    March 29, 2020 / 02:19 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ రాష్ట్రంలో విద్యార్ధుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించటం లేదు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌  ప్రకటించి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులివ్వడంతో ఇళ్లకే పరిమితమై

    ఏప్రిల్‌ 1నే అందరికీ పెన్షన్లు.. ఉచితంగా బియ్యం, కిలో కంది పప్పు : సీఎం జగన్ ఆదేశాలు

    March 28, 2020 / 12:38 PM IST

    కోవిడ్‌ –19 వైరస్‌ కారణంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు సీఎం జగన్‌ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. రేపటి నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పును పంపిణీచేయనుంది. ఇది కాక ఏప్రిల్‌ నెలలో 15వ తేదీన, 29వ తే

    28వేల మంది విదేశీయులు, ఎన్నారైలను గుర్తించాం : పేర్ని నాని

    March 27, 2020 / 02:21 PM IST

    కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్నినాని. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి 28వేల మంది ఏపీ రాష్ట్రానికి వచ్చారని చెప్పారు. సుమారు 28వేల మంది విదేశీయుల�

    ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధిలకు తలో రూ.5 కోట్లు విరాళమిచ్చిన మేఘా సంస్థ

    March 27, 2020 / 10:55 AM IST

    కరోనా (కొవిడ్-19) మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కరోనాపై పోరుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ యుద్ధ ప్రాతిపాదికన చర్యలు చేపట్టాయి. కరోనా బాధితులకు అవసరమైన వైద్యసదుపాయాల నుంచి కరోనా వ్యాప్తిని నియంత్రి�

    20 వేల క్వారంటైన్ పడకలు సిధ్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

    March 27, 2020 / 01:54 AM IST

    ప్రాణాంతక  కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అందులో  భాగంగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఏ రాష్ట్రంలో చేయని విధంగా క్వారంటైన్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి నియోజక వర్గంలోనూ క్వారంటైన్ పడక

    మనవాళ్లే అన్నారు అయినా రాష్ట్రంలో అడుగుపెట్టకుండా జగన్ ఎందుకు కఠినంగా ఉన్నారు!

    March 26, 2020 / 02:28 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్‌ కొనసాగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆంధ్రావాళ్లంతా తమ సొంతూళ్లకు బయల్దేరి వెళ్తున్నారు. ఇలా వెళ్లినవారందరిని తెలంగాణ-ఆంధ్ర బోర్డర్ల దగ్గరే నిలిపివ

    క్రమశిక్షణతోనే కరోనాను గెలవగలం.. కష్టమైనా కొన్ని నిర్ణయాలు తప్పదు : జగన్

    March 26, 2020 / 01:51 PM IST

    పొరపాటుచేస్తే, పరిస్థితి ఎక్కడిపోతుందో మనకు తెలియదు. అందుకే ఎక్కడివారు అక్కడే  ఉండండి. మీకు ఎలాంటి అవసరమున్నా వెంటనే 1902కి కాల్ చేయండి. మీకు కావాల్సిన సాయం అందుతుంది.  ఎక్కడివారు అక్కడే ఉండిపోండి. వసతులుపరంగా ఎలాంటి లోటు చేయమని… అన్నివ�

    రాజధాని భూముల కేసు సీబీఐ కి అప్పగించిన జగన్ సర్కార్

    March 23, 2020 / 01:28 PM IST

    ఏపీ రాజధాని భూములు కేసును సీబీఐ కి అప్పగిస్తూ జగన్ సర్కార్ రకీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును సీబీఐకి బదిలీ చేస్తూ నోటిఫికేషన్  విడుదల చేసింది.  టీడీపీ ప్రభుత్వ హయాంలో  ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఇప్పటికే  క�

    మార్చి 31వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు: జగన్

    March 22, 2020 / 02:14 PM IST

    ఏపీలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్షించారు. దేవుడి దయంతో మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీ మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. దేశం మొత్తం మీద దాదాపు 341 కేసులు నమోదు అయితే.. దాదాపుగా 5 మంది వరకు వైరస్ బారినపడి చనిపోయారని చెప్పారు. ఏపీలో మాత్రం కేవలం 6 కే�

    విశాఖ మేయర్ పీఠం వైసీపీదే…. పక్కాగా పావులు కదుపుతున్న విజయసాయి రెడ్డి 

    March 11, 2020 / 06:58 AM IST

    విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోటానికి వైసీపీ యత్నాలు ముమ్మరం చేసింది. గ్రేటర్ విశాఖ ఎన్నికలు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ రాజధాని చుట్టూ తిరుగుతున్నాయి. రాజధాని అభివృధ్ది అంశంపై వైసీపీ ఫోకస్ చేస్తుంటే…వైసీపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రతి�

10TV Telugu News