Home » Ys Jagan Mohan Reddy
లాక్ డౌన్ పొడిగింపుపై ఏపీ సీఎం జగన్ ప్రతిపాదన అనుగుణంగానే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోబోతున్నారా? అందుకే దేశాన్ని మూడు జోన్లగా విభజించనున్నట్టు ప్రకటించారా? కరోనా ప్రభావిత ప్రాంతాల్లోనే లాక్ డౌన్ కొనసాగించి.. కరోనా కేసులు తక్కువ లే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 405 కి చేరుకుంది. ఏప్రిల్ 10 శుక్రవారం రాత్రి 9 నుండి శనివారం సాయంత్రం 6 వరకు నమూనాలను సేకరించి పరీక్షించిన వాటిలో కొత్త�
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 7, తూర్పుగోదావరిలో 5, కర్నూలులో 2, ప్రకాశంలో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 381 కి చేరింది. కాగా గతంలో నమోదైన పాజిటివ్ కేసుల్లోని వా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెంది పాజిటివ్ పేషెంట్లు ఉన్న 133 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుంది. ప్రతి క్లస్టర్ లోనూ వైరస్ �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నిరోధానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన సహయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి మై హోం ఇండ్రస్ట్రీస్ రూ.3 కోట్ల విరాళం అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును మై హోం ఇండ్రస్�
ఏపీలో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కలిసి కట్టుగా పోరాడాల్సిన సమయమిదిగా పేర్కొన్నారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనాను దూరం చేయాలని పిలుపునిచ్చారు. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, లాక్ డౌన్ నిబంధనల�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి భయపెడుతోంది. నానాటికి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 43 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 9 గంటలునుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య కొత్తగా 43 కేసులు నమోదయ్యాయన వైద
కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన వారికి పెన్షన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సకాలంలో అందచేస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామునుంచే గ్రామ వాలంటీర్లు అర్హులైన వ
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్టాలలలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. దీని ప్రభావం రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్ధపై పడింది. ఇప్పటికే తెలంగాణ సీఎం ప్రభుత్వ ఉ�
రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని వెల్లడించారు. అందరికీ రేషన్ అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రేషన్ డిపోల వద్ద జనం గుమిగూడకుం