Ys Jagan Mohan Reddy

    పరిమళ్‌ నత్వానీకి రాజ్యసభ సీటు… జగన్ వ్యూహం ఏంటి ?

    March 10, 2020 / 02:19 AM IST

    పారిశ్రామికవేత్త  పరిమళ్‌ ధీరజ్‌లాల్‌ నత్వానీకి  వైసీపీ అధినేత  జగన్‌ రాజ్యసభ సీటు ఎందుకు ఇచ్చారు ? వైసీపీలో చాలా మంది ఆశావహులున్నా ఓ పారిశ్రామికవేత్తకు  టికెట్‌ ఎందుకు ఖరారు చేశారు ? నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుకున్న రహస్యమేం�

    సీట్ల కోసం పోటీ : మోహన్‌బాబూ అడిగారట ఓ చాన్స్‌!

    March 7, 2020 / 02:07 PM IST

    ఏపీలో రాజ్యసభ ఎన్నికల కోసం కసరత్తు మొదలైంది. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలను అధికార వైసీపీయే సొంతం చేసుకొనే అవకాశాలు ఉండడంతో వేరే పార్టీల ప్రభావం కనిపించడం లేదు. నాలుగు స్థానాల కోసం పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది. కాకపోతే వైసీపీ అధినేత జగన్‌ జా

    రాజ్యసభ అభ్యర్ధులు ఖరారు 

    March 4, 2020 / 10:31 PM IST

    ఉన్న ఖాళీలు నాలుగు.. అందులో ఒకటి కేంద్రంలోని బీజేపీ తరఫున అంబానీ ఖాతాలోకి వెళ్లిపోయింది. ఇక మిగిలినవి మూడు.. వాటికోసం బోలెడు పేర్లు. ఎవరికిస్తే ఏమవుతుందోనన్న ఆందోళన.. అయినా రకరకాల కూడికలూ, తీసివేతలు లెక్కలేసిన తర్వాత ఆ మూడింట్లో ఇద్దరినీ ఫిక్

    సడన్‌గా మారిన ఉండవల్లి స్వరం!

    February 27, 2020 / 05:51 AM IST

    ఉండవల్లి అరుణ్‌కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కు, వైసీపీ ఆవిర్భావంత

    ఏపీ సిట్‌కు ఫుల్ పవర్స్!.. ఎవరైనాసరే తప్పించుకోలేరు!

    February 25, 2020 / 09:19 AM IST

    సిట్ కు విశేషాధికారాలు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి సిట్ ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. అసాధారణ రీతిలో సిట్‌నే పోలీస్ స్టేషన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. విచా�

    బెజవాడ వాసులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు : దుర్గగుడి ఫ్లైఓవర్‌పై ఏప్రిల్ నుంచి రాకపోకలు

    February 23, 2020 / 02:33 AM IST

    బెజవాడ వాసులు ట్రాఫిక్ కష్టాలు కొద్దిరోజుల్లో తీరనున్నాయి. విజయవాడ భవానీపురం, గొల్లపూడి నుంచి వన్ టౌన్ లోకి రావాలంటే నరక ప్రాయంగా ఉండే దుర్గ గుడి ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కనకదుర్గమ్�

    రాజ్యసభకు షర్మిల..జాతీయ రాజకీయాల్లో వైసీపీ తురుపుముక్క!

    February 22, 2020 / 06:21 AM IST

    ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ సీట్ల సందడి మొదలయ్యింది. మార్చి నెలలో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి.  ఈ నాలుగు  స్ధానాలు కూడా వైసీపీకే దక్కనున్నాయి.  సీఎం  జగన్ ఇప్పుడు ఈనాలుగు స్ధానాలకు అభ్యర్ధులను ఎంపిక  చేసే పనిలో పడ్డార�

    టీడీపీ ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు 

    February 22, 2020 / 01:51 AM IST

    గత ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను వెలికి తీసే పనిలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సర్కార్‌ దూకుడు పెంచింది. రాజధాని భూములు, అవినీతి ఆరోపణలపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలోని అవినీతిపై కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు ఐదేళ్ల పాలన, ప్రభ�

    జగన్‌ మనిషినంటున్న త్రిమూర్తులు!

    February 20, 2020 / 08:06 PM IST

    అధికారంలో ఉన్న పార్టీలో విభేదాలు కామన్‌. అందులోనూ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవి మరింత ఎక్కువే. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి .. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి గ్యాప్‌ లేకుండా జంపింగులు చేస్తున్నప్పుడు అసంతృప్తులు, వర్గాలు మరీ ఎక్కువ. ఇప్ప

    జగన్‌, మోడీ క్లియర్‌ చేస్తున్నారు రూటు! ఆ ఇద్దరి కోసమేనా?

    February 15, 2020 / 12:17 PM IST

    ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ ఇద్దరికి కేంద్ర కేబినెట్‌లో చోటు ఇవ్వాలని.. కూటమిలో లేనివారికి కేబినెట్ లో చోటా? అని ఆశ్చర్య పడక్కర్లేదు. ఏ క్షణంలోనైనా కూటమిలో చేరిపోవచ్చు. వీరిలో ఇద్దరికి ఎందుకు మంత్రులు ఇవ్వాలి.. మీకో మంత్రి పదవులు.. నాకో రాజ్య�

10TV Telugu News