Ys Jagan Mohan Reddy

    రైతులకు పంటల బీమా సొమ్ము విడుదల 

    June 26, 2020 / 08:01 AM IST

    తమది రైతు పక్షపాత ప్రభుత్వమని ఇప్పటికే పలు సందర్భాల్లో  నిరూపించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో కీలక ముందడుగు వేశారు. గత ప్రభుత్వం రైతులకు ఎగ్గొట్టిన పంటల బీమా సొమ్మును చెల్లించేందుకు.. రూ. 596.36 కోట్లను శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్

    వైయస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం జగన్ 

    June 24, 2020 / 08:17 AM IST

    ‘వైయస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీసులో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం  ఆయన జిల్లాల్లోని లబ్ధిదారులతో వీడియో కా�

    ప్రతి లోక్ సభ నియోజక వర్గం ఓ జిల్లా : సీఎం వైస్ జగన్

    June 24, 2020 / 02:22 AM IST

    ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే యోచనలో ఉన్నట్టు  ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. ఆయన నిన్న సచివాలయం నుంచి పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృధ్ది పధకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు జేసీలు, ఎస్పీలు ఉన్

    ఏపీ లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదు

    April 29, 2020 / 05:45 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 73 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని నోడల్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1332 పాజిటివ్ కేసులకు గానూ 287 మందికి నెగెటివ్ వచ్చి డిశ్చార్జ్ కాగా మొత్తం 1014 మంది వివిధ ఆస్పత్రుల్లో చి�

    ‘జగనన్న విద్యాదీవెన’ పూర్తి ఫీజు రీయింబర్స్ పథకానికి శ్రీకారం

    April 28, 2020 / 05:03 AM IST

    ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ‘జగనన్న విద్యా దీవెన’ను మంగళవారం ప్రారంభించనున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజ

    రేపే వైఎస్సార్ జీరో ఇంట్రెస్ట్ పధకం ప్రారంభం

    April 23, 2020 / 03:42 PM IST

    ఆంధ్రప్రదేశ్ లోని  మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆర్ధికంగా  బలోపేతం కావటానికి ప్రవేశపెట్టిన  వైఎస్సార్ జీరో ఇంట్రెస్ట్ పధకానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు.  తన  క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్ర�

    విపత్తు సమయంలో ఏపీ సీఎం పెద్ద మనస్సు

    April 17, 2020 / 02:19 PM IST

    కరోనా వైరస్‌ కష్ట సమయంలోనూ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఐసీ బీమా క్లెయిములు మంజూరు చేయకున్నా ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన వాటాను వెంటనే �

    10 నిమిషాల్లో కరోనా టెస్ట్ : లక్ష కిట్లు దిగుమతి చేసుకున్న ఏపీ ప్రభుత్వం

    April 17, 2020 / 10:41 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరితగతిన కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం లక్ష కోవిడ్ ర్యాపిడ్ కిట్లను దిగుమతి చేసుకుంది. దక్షిణ  కొరియాలోని సియోల్‌ నుంచి  ప్రత్యేక చార్టర్ విమానంలో వీటిని తెప్పించారు.  ముఖ్యమంత్రి  వైఎస్ జగ�

    రాష్ట్రంలో 20 వేల వైఎస్సార్ జనతా బజార్లు 

    April 13, 2020 / 04:02 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 వేల వైఎస్సార్  జనతా బజార్లు  ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని  సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు అందుబాటులో ఉండేలా గ్రామాలు పట్టణాల్లో ఉండేలా వీటిని ఏర్పాటుచేయాలని సూచించారు.వ్యవసాయ అన

    ఎమర్జెన్సీ వెహికల్ పాసులు జారీ చేస్తున్న ఏపీ పోలీసు శాఖ

    April 13, 2020 / 12:43 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ కి ప్రజలంతా సహకరించి పక్కాగా పాటిస్తున్నారని రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల రవాణాకు అనుమతి ఇచ్చారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో  కొంత మందికి అత్యవసర ప్రయాణాల

10TV Telugu News