Ys Jagan Mohan Reddy

    స్పిరిట్ గా ఉంటుందని వైఎస్సార్ మండలి తెస్తే ఆల్కహాల్ చేశారు : చెవిరెడ్డి

    January 27, 2020 / 09:53 AM IST

    ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించటానికే ఈ రోజు తప్పని సరి పరిస్ధితుల్లోనే మండలి రద్దు బిల్లు సభలో పెట్టాల్సి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. గతంలో ఒక స్పిరిట్ గా ఉంటుందని ఆరోజు రాజశేఖర్ రెడ్డి గారుతెస్తే దీన్ని ఈర

    కమలంతో కలిశాక పవర్‌ తగ్గిందా?

    January 24, 2020 / 01:23 PM IST

    జనసేనాని పవన్‌ కల్యాణ్‌.. తన స్టేటస్‌ను తానే తగ్గించుకున్నట్టయ్యిందనే టాక్‌ మొదలైంది. ఇప్పటి వరకూ తన పార్టీకి తానే బాస్‌.. తాను చెప్పిందే ఫైనల్‌. కానీ.. బీజేపీతో కలిసిన తర్వాత తన మాట చెల్లుబాటు అయ్యే పరిస్థితులు లేవంటున్నారు. ఇప్పటి వరకూ జరిగ�

    టీడీపీకి మరో షాక్: వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ

    January 22, 2020 / 10:57 AM IST

    అమరావతిపై శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతున్న క్రమంలోనే ప్రకాశం జిల్లాలో తెలుగు దేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతిపై బిల్లు విషయంలో టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్�

    కేంద్రం నుంచి పిలుపొచ్చింది.. రేపు ఢిల్లీ వెళ్తున్నా : పవన్

    January 21, 2020 / 09:49 AM IST

    జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ రేపు బుధవారం (జనవరి 22, 2020) వెళ్లనున్నారు. కేంద్రం నుంచి తనకు పిలుపు వచ్చిందని, ఢిల్లీ వెళ్తున్నానని పవన్ తెలిపారు. వైసీపీ వినాశనానికి రాజధాని మార్పు నాంది పలికిందన్నారు. అమరావతి ఇక్కడే ఉండాలి.. ఇదే తాను కేంద్రాన్న�

    అమరావతిని ఉత్తుత్తి రాజధాని చేశారు : బీజేపీ ఎంపీ జీవీఎల్

    January 21, 2020 / 07:25 AM IST

    అమరావతి రాజధాని విషయంలో వైసీపీ, టీడీపీలు రెండూ తమ స్వార్ధ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి రాజధాని విషయాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఆరోపించారు. అవినీతిమయం చేశాయి అనటానికి నిన్న అసెంబ్లీలో జరిగిన �

    రాజధాని తరలింపు వైసీపీ వినాశానికి దారి తీస్తుంది

    January 20, 2020 / 04:09 PM IST

    ఏపీ రాజధాని అమరావతిని  ప్రభుత్వం తరలిస్తే అది వైసీపీ వినాశం ప్రారంభమైనట్లేనని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధానిని తరవలించటం జరిగితే అది తాత్కాలికమే అని ఆయన అన్నారు. మంగళగిరి లోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ…

    చంద్రబాబులాగా బెదిరిస్తే భయపడే రకం కాదు జగన్ : కొడాలి నాని

    January 20, 2020 / 11:09 AM IST

    కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు జగన్ ను బెదిరించాలని  చంద్రబాబు నాయుడు చెపుతున్నాడని గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పారు.  అసెంబ్లీలో ఈరోజు రాజధానిపై జరిగిన చర్చలో  ఆయన మాట్లాడుతూ…అమరావతిని రాజధానిలోనే �

    అమరావతి కోసం సెల్ టవర్ ఎక్కి యువకులు ధర్నా

    January 18, 2020 / 11:59 AM IST

    ఏపీ రాజధాని అమరావతి  తుళ్లూరులో శనివారం  హై డ్రామా చోటు చేసుకుంది.  ఏపీ రాజధానిని  అమరావతిలోనే  కోనసాగించాలనిడిమాండ్ చేస్తూ నలుగురు యువకులు తుళ్లూరు గ్రామంలో సెల్ టవర్ ఎక్కారు.  రాజధానిని అమరావతిలో కొనసాగించకపోతే తాము అక్కడి నుంచ�

    రాజధాని రైతులకు పోలీసుల నోటీసులు

    January 18, 2020 / 09:48 AM IST

    అమరావతి రైతులకు పోలీసులు ముందస్తు నోటీసులు ఇస్తున్నారు. జనవరి 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి ఆందోళనలకు, సభల నిర్వహణకు  అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. అమరావతి పొలిటికల్ జేఏసీ, ప్రజాసంఘాల  నాయకులు  జనవరి 20 న ఛల�

    సీఎం జగన్ సంచలన నిర్ణయం : రాజధానిపై రేపే ప్రకటన..?

    January 17, 2020 / 12:28 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం శనివారం(జనవరి 18,2020) సమావేశం అవుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన సమావేశం అయ్యే కేబినెట్ .. 3 రాజధానుల అంశంపై హైపవర్ కమిటీ ఇచ్చే నివేదికపై చర్చించనుంది. రాష్ఠ్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్�

10TV Telugu News