Home » Ys Jagan Mohan Reddy
సీబీఐ కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 17న లండన్ కు పయనం కాబోతున్నారు ఏపీ సీఎం జగన్.
తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని మరొకరు, ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు సిద్ధం అవుతున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో లబ్దిదారులు పెద్దఎత్తున ఉన్నారు.
నన్ను 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టారు. నేను కోల్పోయిన 16 నెలల కాలాన్ని ఎవరు తిరిగిస్తారు?
రాష్ట్రంలో అభివృద్ది జరగలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారంతో అధికారంలోకి వచ్చేందుకు చూస్తున్నారు. నాలుగు రోజుల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.
కడప విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తాం. దక్షిణాదిలోనూ బుల్లెట్ రైలు నడుపుతాం.
ప్రధాని మోదీ.. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి ఎందుకు ప్రస్తావన చెయ్యలేదు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్దికి ఏకైక గ్యారెంటీ ఎన్డీయే..
చంద్రబాబు కాళ్లు కడిగి 150 అడుగుల విగ్రహం పెట్టిస్తానని అన్నారు. అంతేకాదు వెంటనే టీడీపీలో చేరిపోతానని ప్రకటించారు పోసాని.
సీఎం జగన్ ఎన్నికల ప్రచార యాత్ర ఇవాళ ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుంది. నర్సాపురం లోక్ సభ స్థానం పరిధిలోని నరసాపురంలోఉన్న స్టీమెర్ సెంటర్ లో జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు.