Home » Ys Jagan Mohan Reddy
ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి. అభ్యర్థుల మెజార్టీపైనా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.
4వ తేదీన ఎన్నికల ఫలితాల తర్వాత మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి లండన్ పర్యటనకు వెళ్లారు.
సీఎం జగన్ లండన్ కు వెళ్లే సమయంలో గన్నవరం విమానాశ్రయంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రమాణ స్వీకరణ అయ్యాక రుషికొండలో కట్టిన భవనాలు ఎలా ఉపయోగించాలో నిర్ణయిస్తారు. ఉత్తరాంధ్రలో వైసీపీకి 34కి 34 వస్తాయి.
ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ అంతా టీడీపీ ఆఫీస్ నుండి జరిగాయి. పథకాలకు కాకుండా కాంట్రాక్టులకు డబ్బులు వేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా రిపోర్ట్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంది.
కూటమి నేతలు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. కిందకి రండి. టీడీపీ నేతలు విర్రవీగుతూ దాడులకు పాల్పడుతున్నారు.
ఇంతకీ ఎవరు గెలుస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
చంద్రబాబు మోసాలు, అబద్దాలను ప్రజలు నమ్మలేదన్నారు. కూటమి నేతలు దిగజారి ప్రచారం చేశారని మండిపడ్డారు.